నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంపై బీజేపీ స్పందించింది. తమ పాపాలకు గాంధీ కుటుంబం తగిన ఫలితం అనుభవించాల్సిందేనని పేర్కొన్నది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ బుధవారం మీడియాతో
ముస్లిం సమాజం బీఆర్ఎస్తో లేదనే విష ప్రచారానికి కాంగ్రెస్ తెరతీసిందని, ఇటువంటి కుట్రలను లౌకికవాదులు తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
అసలు క్యాడరే లేదు.. పార్టీలో ఉన్నోళ్లూ పట్టించుకోలేదు.. ఇక ఎందుకు పార్టీలో ఉండటం అని అస్త్రసన్యాసం చేశాడో బీజేపీ నేత. పార్టీకి గుడ్బై చెప్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి రాజీనామా ల�
తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. అది 80 పేజీలతో రూపొందించిన మ్యానిఫెస్టో. అందులో ప్రధానమైన వాటిని కొన్నింటిని చర్చించుకుందాం.
Vijayashanthi | ‘విజయ అశాంతి గారూ... మీరు మళ్లీ వచ్చారు కదా! ఏమనిపిస్తున్నది?’
‘మళ్లీ మళ్లీ వస్తాను. నా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. సినిమాల్లో హీరో గెంతినట్టు రాజకీయాల్లో గెంతడం నాకు బాగా నచ్చిన ఫీట్... ని�
Unemployment | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో �
Jamili Elections | జమిలి ఎన్నికల నిర్వహణతో కేంద్రంలో అధికారమున్న పార్టీకి లబ్ధి చేకూరుతుందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ ఇది అమలైతే, కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా.. �
Gali Janardhan Reddy | ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలుకెళ్లిన కర్ణాటక బీజేపీ మాజీ నేత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీలో చేరాలని యోచిస్తున్నారు.
Nirmala Sitharaman | రాష్ర్టాలకు నిధులు కావాలంటే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పినం. తెలంగాణ మీటర్లు పెట్టలేదు. కానీ ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్స్ కూడా నాకు ఇచ్చేసెయ్ అంటే ఎలా? మీరు మీటర్లే ఫిక్స్ చేయనప్పు�
కాంగ్రెస్ అందంగా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. మ్యానిఫెస్టోలో ప్రతి రైతుకు రూ.15 వేలు అని రాసింది. కేసీఆర్ మాత్రం ప్రతి ఎకరానికి రూ.16 వేలు ఇస్తామంటున్నారు. మీకు మూడెకరాలు ఉన్నా కాంగ్రెస్ వాళ్ల
కాంగ్రెస్, బీజేపీలు రెండూ రెండే. వారి పాలన దరిద్రం. ఏండ్ల కొద్ది పాలించి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఒరిగిందేమీ లేదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నీ అబద్ధా�
బీజేపీకి ప్రతి ఎన్నిక ఒక జుమ్లాగానే ఉంటుంది. అవి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు. ఒక్కోసారి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. సామాజిక సమీకరణలను ఆయుధాలుగా చేసుకుని ప్రత్యర్థులపై యుద్ధ�
ప్రాణాలకు తెగించి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే సునామిలా అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకే దేశం మొత్తం మన రాష�
ఏసీబీ వలకు ఓ అవినీతి వ్యవసాయ శాఖ చేప చిక్కింది. ఫెర్టిలైజర్ షాపు యజమాని నుంచి లంచం తీసుకుంటూ అధికారి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన గ�