అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సర్వేల్లోనూ బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వస్తున్నాయ�
Mlc Kavitha | కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) ప్రజలకు పిలుపు నిచ్చారు.
‘ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రతిరోజూ ధర్నాలు, ఆందోళన చేసేవాళ్లం. పోలీసులు వచ్చి మాపై లాఠీ దెబ్బలు కొట్టి, ఈడ్చుకుపోతుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకురా�
“కాంగ్రెస్కు ప్రజలు 50 ఏండ్లు అధికారం ఇచ్చారు. ఈ కాలంలో వాళ్లకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. వాళ్ల పాలనలో కరెంట్, తాగు, సాగునీటి కోసం నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామని చెబ�
గెలుచుడు సంగతి తర్వాత, ముందు అర్జెంట్గా మీ స్క్రిప్ట్ మార్చుకోండి ప్లీజ్ అని బీజేపీ జాతీయ నాయకులను రాష్ట్ర నేతలు ప్రాధేయపడుతున్నారు. ఎప్పటివో తాతల కాలం నాటి స్క్రిప్ట్ ప్రసంగాలు జనాలకు మరీ బోర్ కొ�
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కోరారు. వరంగల్ 38వ డివిజన్ ఖిలావరంగల్లో శుక్రవారం కార్పొరేటర్ బైరబ�
ఓ సినిమాలో శ్రీహరితో కోట శ్రీనివాస్రావు పదేపదే ‘నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనమేంట్రా?’ అని అంటుంటాడు. ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటారా? తెలంగాణ ఎన్నికల సమరంలో కాంగ్రెస్, బీజే�
CM KCR | సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నామని కేస�
Rajasthan Elections | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. గత నెలన్నర రోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి. రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్�
తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. శతాబ్దాల చరిత్ర కలిగిన పోరాటాల గడ్డ. సామాజిక ఉద్యమాలైనా, అస్తిత్వ పోరాటాలైనా అలుపెరుగకుండా సాగించిన నేల. వందేమాతరం ఉద్యమమైనా, సాయుధ రైతాంగ తిరుగుబాటైనా, తెలంగాణ రాష్ట్ర ఏర్
ఎన్నికల ప్రచారానికి వరుసకట్టి వస్తున్న బీజేపీ నేతలకు ఇందూరు గడ్డపై పరాభవమే మిగులుతున్నది. సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభకే జనాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండగా, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షు�
55ఏండ్ల పాలనలో కనీసం తాగునీళ్లివ్వని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని.. వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం కొనగట్టు
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార పర్వంలో ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సభలకు స్పందన కరువైంది. జనాలు లేక బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న కామారెడ్డిలో కాంగ్