ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసింది ఏమీ లేదని, ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమాన్ని పట్టించుకోని ఆ పార్టీల జాతీయ నాయకులు అందరూ కలిసి సీఎం కేసీఆర్పై దండయాత్ర చేస్త�
బీఆర్ఎస్ పార్టీని ఎదురుకునే సత్తా లేక, ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. తెరవెనుక చీకటి రాజకీయాలు చేస్తున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామంలో ఆదివారం బీజేపీ, కాంగ్ర�
తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్ 29 అని మంత్రి కేటీఆర్ అన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆరోజున బీజం పడిందన్నారు. తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తపెట్టిన నేత కేసీఆర్ అని చెప్పారు.
BRS | మహారాష్ట్రలో ఉన్న అనేక సమస్యలను గాలికొదిలేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకుల తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని మాహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ ప్రచారం చేసే హక్కుల ఆ రెండు పార్టీల నాయక�
జాతీయ పార్టీల నేతలంగా తెలంగాణపై కన్నేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకత్వం దండయాత్ర చేస్తున్నదని విమ�
Telangana | తాము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటిస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేసిన అపసవ్యపు వ్యాఖ్యలు ఆ పార్టీకి శాపంలా పరిణమించాయి. ఏ ముహూర్తాన ఆ మాటన్నారో కానీ నాటినుంచి కాంగ్రెస్ గ్రాఫ్ జర్రున జారుతూ కిం�
రాష్ర్టానికి ఒక్క రూపాయి నిధులివ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహేశ్వరం నియోజకవ
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇతర రాష్ర్టాల్లో చెల్లని హామీలను తెలంగాణలో ఇస్తున్నారని, అక్కడ చెల్లనివి.. ఇక్కడ చెల్లుతాయా అని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. 24 గంటల �
దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అతిపెద్ద మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ�
చౌరస్తా.. లేకపోతే బహిరంగసభ.. లేకపోతే రోడ్షో.. లేకపోతే కార్నర్ మీటింగ్.. వేదిక ఏదైనా సరే. ఆ ఆరున్నర అడుగుల మనిషి.. నెమ్మదిగా ప్రసంగం మొదలుపెడతారు. ఆ ప్రసంగంలో ఛలోక్తులుంటాయి, సూటి విమర్శలు ఉంటాయి. అంతా ముచ్చ�
కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దని, ఎన్నికలప్పుడే వచ్చి కల్లిబొల్లి మాటలు చెబుతారని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా శనివారం బీఆర్ఎస్ పా�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగం కావాల్సిందేనని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.