బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డంగా దొరికాడని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో మంగళవారం రాత్రి బండి సంజయ్తోప�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత కుమ్మక్కు రాజకీయాలు చేసినా ఈ ఎన్నికల్లో తాము గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్టు మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బు�
‘బండి సంజయ్.. నీవు నీతి, ధర్మం పాటించే వ్యక్తివే అయితే ఈ ఎన్నికల్లో మందు, డబ్బులు పంచలేదని నీవు న మ్మే భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రమా ణం చేస్తావా..? ఇద్దరం తడి బట్టలతో ఇద్దరం వెళ్దాం.. వచ్చే దమ్మున్నదా..?’ అంటూ �
కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు, కరెంట్ ఖతం చేస్తారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రాకుండా చేస్తారని విమర్శించారు. నిజమో, కాదో తెలియాలంటే కొడంగల్ పక్కనే
తెలంగాణలో గెలిచేది.. నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించినట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ది బలుపు కాదు వాపేనని విఫలమైన
ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకు పైగా నిజామాబాద్లోనే బస చేసిన కవిత ఉమ్మడి నిజామాబా�
బాండ్పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 137 ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దళితులపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా పబ్లిక్ నల్లా నీళ్లు తాగాడని కమలేష్(24) అనే దళిత యువకుడిని కొందరు కట్టెలతో కొట్టి చంపారు.
మహారాష్ల్రలో తమ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకం గురించి కూటమి పార్టీలతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా 48 స్థానాల్లో 26 సీట్లలో తాము పోటీ చేస్తామని
కాంగ్రెస్, బీజేపీలు బయటకు మాత్రమే శత్రువులుగా కనిపిస్తాయి కానీ.. రెండు పార్టీలు ఒక్కటేనని, వారి మధ్యన చీకటి ఒప్పందం ఉన్నదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మైనార్టీల అభివృద్�
అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణే గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను గెలవాలని కాంగ్రెస్, బీజేపీ ఆరాటపడుతున్నాయని, కానీ, తెలంగాణే గెలవాలన్నదే తమ లక్ష్యమని �
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార మైకులు మూగబోయాయి.. ఇక ఈవీఎంల్లో ఓట్లు నిక్షిప్తం కావాల్సి ఉంది.
Minister Talasani | అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. సనత్ నగర్లోని అశోక కాలనీలో మైనార్టీల �