Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకంజలో ఉంది. ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకులు కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నారు.
Rajasthan: రాజస్థాన్లో బీజేపీ మ్యాజిక్ మార్క్ దాటింది. దాదాపు 110 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధర రాజే .. జల్రాపతాన్ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 75 స�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ లీడ్లో ఉన్నారు.
Chief Minister Shivraj Singh Chouhan: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయన తన ట్వీట్లో ఈ విషయాన్ని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్�
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ�
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్స్ తెరుస్తామని ఆయ�
Telangana | ఎన్నికల్లో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నావని, నీ అంతు చూస్తానని బీజేపీ నాయకులు బెదిరించడంతో బీఆర్ఎస్ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana | తెలంగాణ శాసనసభకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. ఓట్ల లెక్కింపునకు సమయం ఉండడంతో.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్ర�
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.
మల్కాజిగిరి నియోజక వర్గంలో కారు జోరు.. తగ్గెదే లేదంటున్నారు ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్ ఫాల్స్ అంటూ మరికొందరు మండిపడుతు న్నారు. గురువారం సాయంత్రం 5గంటల తర్వాత కొందరు ఓటర్లు ఓటు వేస్తుండగానే కొన్ని మీడియా స
బీజేపీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.719.83 కోట్ల విరాళాలు వచ్చాయి. వివిధ సంస్థలు, ఎలక్టొరల్ ట్రస్టులు, వ్యక్తులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నిధులను అందజేశారు.
Exit Polls 2023 | రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవచ్చని తెలుస్తున్నది. బీజేపీకి 100-110, కాంగ్రెస్క�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండగా ఎగ్జిట్ �