రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన జనసేన పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్లు దక్కలేదు. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లను బీజేపీ కేటాయించింది.
మరో రాష్ట్రంలో విపక్షానికే (Opposition Party) ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి.
Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నలుగురు ఎంపీలు గెలువగా, ముగ్గురు ఎంపీలు ఓటమిపాలయ్యారు. ఒక బీఆర్ఎస్ ఎంపీ, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన వారిలో ఉండగా, బీజేపీ నుంచి ముగ్గురు తలపడి ముగ్గురూ పరాజయా�
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు హిందీ రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్లో కమలదళం మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోగా, ఛత్తీస్గఢ్
అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్... 39 సీట్ల వద్ద ఆగిపోయింది.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కమలం పార్టీ నుంచి సీఎం ఎవరు అవుతారనే చర్చ రాజకీయ వర్గ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీ సాధించింది. దీంతో రాష్ర్టానికి కొత్త సీఎం ఎవరు? అనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్�
మధ్యప్రదేశ్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ 230 స్థానాల్లో 163 స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, అ
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సంఖ్య మూడుకు తగ్గింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారం కోల్పోయింది. తెలంగాణలో కొత్తగా అధ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. తమకు మద్దతు పలికిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
అంబర్పేట నియోజకవర్గంలో రెండోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నా అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించారు.
రాజస్థాన్ మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరిలో పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహించిన గోవింద్ రామ్ మేఘ్వాల్ కూడా ఉన్నారు.