సమైక్య పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధికి నోచుకోక భంగపడ్డ తెలంగాణను ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఒకప్పుడు పల్లేర్లు మొలిచిన బీడు భూములు నేడు పచ్చబడుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి న�
Amit Shah | న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడం కోసం ఆయన నాగౌర్లో పర్యటించారు.
నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అనేక మాటలు మాట్లాడారని, షాదీముబారక్ తప్పా మైనార్టీలకు చేసిందేమిటీ అని అంటున్నారని తెలంగాణ ప్రభుత్వం మై నార్టీలకు ఎంతో చేసిందని ఎమ్మెల్సీ కల్వక�
బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసి, ఓసీకి పదవి కట్టబెట్
అధికారంలో ఉండి కుల గణన చేయని భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎలా నమ్ముతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు ప్రశ్నించారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో బీసీ ముఖ్యమంత్రి అని అన్నారే
బీసీలకు పదేండ్లుగా తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ ఇప్పుడు ‘బీసీ సీఎం’ హామీ ఇవ్వడం హాస్యాస్పదమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ బండి సంజయ్ని పదవి నుంచి తొలగ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంపై కొండంత నమ్మకంతో బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్న ప్రజలే తమ బలమని, అభివృద్ధే తమ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్�
కాంగ్రెస్, బీజేపీలవి కట్టు కథలేనిన వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రజలెవరూ మాటి మాటలను విశ్వసించడం లేదని తేల్చిచెప్పా రు. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం. జనసేనకు 8 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పొత్తు విషయాన్ని ధ్రువీకరించిన బీజేపీ సీనియర్ �
కాంగ్రెస్, బీజేపీలు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయ్యాలని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి సీ
బీజేపీలో ఎవరూ లేనట్టు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కిషన్రెడ్డి టికెట్ కేటాయించారని.. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.