ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలుపును ఆస్వాదించేవారు ఓటమిని కూడా అంగీకరించాలి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో పరాజయం పాలైన కాంగ్రెస్ ఈవీఎంలపై నెపం నెట్టడం సరికాదు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లే బదులు.. ఎందుకు ఓడిపోయామనే దానిపై అవలోకనం చేసుకోవాలి.
రానున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టాలి.
– ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి