గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించిన ఘనత సీఎం కేసీఆర్దేనని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఏకమవుతున్నది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ), విద్యాసంస్థల ప్రాంగణాల్లో మతచిచ్చు రేపడం, ఫీజుల పెంపును నిరసిస్తూ దేశంలోని 16 ప్రముఖ విద్యార్థి సంఘ�
ఏ రోటికాడ ఆ పాట పాడకపోతే వాళ్లకు బతుకుదెరువులేదు. వాళ్ల ఉనికి కోసం చేసే పోరాటంలో ఇలాంటి ప్రయత్నాలు చాలానే చేస్తారు. ఇక కొంతమంది తిట్టేటోళ్లుంటారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘తిట్టేటోడు తిడ్తనే ఉంటడు.
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తిమ్మాపూర్లోని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
Rakesh Reddy | బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్.. భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశంసించారు. బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్ రెడ్డి బీఆర్ఎస�
KTR | ఈ రాష్ట్రంలో ఎవరికి వారే ముఖ్యమంత్రులం అవుతామని ప్రకటించుకుంటున్నారు.. చివరకు ఎన్నికల పోటీలో లేని జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది.. పదవులు వెతుక్కుంటూ వస్తాయని అంటున్నా�
Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (Vasundhara Raje) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
మీలో ఒకరిగా, మీ కష్టాల్లో తోడుగా ఉన్న నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియా నాయక్ అన్నారు. శుక్రవారం గార్ల మం�
ఎన్నికల ప్రచారంలో ఓ వైపు బీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో పాటు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో హస్తం, కమలం పా�
Assembly Elections | బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం విషయంలో తామేమీ తక్కువ కాదని ఈ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్, బీజేపీ మరోసారి రుజువు చేసుకున్నాయి.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ఘట్టం పూర్తి కానున్నది. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టులను నమ్మితే తర్వాత గోసపడుతామని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. 11వ వార్డు పరిధిలోని పాతపాలమూరు, బాలాజీనగర్, 23వ వార్డు పరిధ�
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకటి ఖాయమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హస్తం పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పా�
Kaleshwaram | కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్ల