బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట్ కార్పొరేషన్కు చెందిన గిరిజన మోర్చా మహిళా నాయకురాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వందలాది మంది మంత్రి సబితారెడ్డి
బెల్లంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అమరాజుల శ్రీదేవి టికెట్ను రద్దు చేయాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల ఏమాజీ హెచ్చరించార
సీఎం కేసీఆర్ నేతృత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లలో తెలంగాణలో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. పచ్చని తెలంగాణలో కాంగ్రెస్ రక్త చరిత్ర కు తెరలేప�
Etamatam | టికెట్ కావాలని పైరవీలు చేసేవారిని చూశాం కానీ, టికెట్ వద్దని లాబీయింగ్ చేసే వారిని మాత్రం తెలంగాణ బీజేపీలోనే చూస్తున్నాం. టికెట్ ఇచ్చి మా రాజకీయ జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్ సీనియర్లు పార్టీ పె
Telangana | ‘పదవికి ముందు.. ఎన్నికల్లో వెనుక’ ఉండే రెడ్డి గారికి ఢిల్లీ పెద్దలు ‘అధికారం మనదే పో’ అన్నరు. ‘సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నమన్నట్టు’ ఎన్నికల్లో గెలువకున్నా ఎన్నికల లీడరు అయినందుకు రెడ్డి చానా �
Tragedy | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఎమర్జెన్సీ బెడ్ ఖాళీ లేక బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు దవాఖానకు వచ్చిన గంటసేపటికే మరణించాడు. లక్నోలోని సంజయ్గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సై
Kotha Prabhakar Reddy | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక విధానాలకు తెరలేపింది. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు.. ప్రతిపక్ష నేతలు కొన్న�
‘అభివృద్ధే నా జెండా.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలన్నది నా లక్ష్యం.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా అభివృద్ధికి వందశాతం పునాదులు వేశాను’..అని వ్�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. దీంతో కాంగ్రెస్లో హస్త రేఖలు చెదురుతుండగా.. కమలంలో కల్లోలం మొదల�
లంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివ
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎన్నికల ఇన్చార్జ్జి దేవీప్రసాద్రావ�
బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రజలు మెచ్చి స్వచ్ఛందంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువత, పెద్దలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నా�
రైతు నేత రాకేశ్ టికాయిత్పై ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో టికాయిత్ రైతులను మోసం చ