సోషల్ మీడియా.. ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకంగా మారింది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగింది. సమాచారం సెకన్లలో లక్షలాది మందిని చేరుతుండటంతో ఇప్పుడు పార్టీలన్నీ సామాజిక మాధ్యమాల వ�
కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల్లో నిజాయితీ లేదని, ఆ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. మండల�
దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రెక్కాడితేగాని డొక్కాడని నేతన్నలపై కాఠిన్యం ప్రదర్శించింది. ప్రధాని మోదీ పాలనలో �
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంటే.. ఉప్పల్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రచారం కనిపించడం లేదు. ఉప్పల్లో నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా..? �
కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన కుటుంబం అది. వారే దివంగత సీఎం మర్రి చెన్నారెడ్డి వారసుడు మర్రి శశిధర్రెడ్డి, ఈయన కుమారుడు ఆదిత్యరెడ్డి. ఈ తండ్రీకొడుకులు ఇద్దరు స�
మనం ఈ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నామా? లేక మరో ఐదేండ్ల తర్వాత 2028లో జరుగబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామా?’ రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తల మనసుల్లో మెదులుతున్న సందేహం ఇది.
బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు బాటలు వేయాలని, పార్టీ శ్రేణులే నా బలం, బలగమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల మాదిరిగా ఇష్టానుసారంగా మాట్లాడితే అభివృద్ధి కుంటుపడుతుందని చ�
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్లో చేసిన ప్రసంగం మొత్తం పచ్చి అబద్ధాలు, భ్రమలతో నిండిపోయింది. రైతుల ఆత్మహత్యలు, కిసాన్ సమ్మాన్ నిధి, తాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అనేక అం శాలపై తన అవగాహన రాహిత
Minister KTR | కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీకి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. డబుల్ ఇంజిన్ ప్�
Minister Harish Rao | నిజం పలికితే తల వెయ్యి ముక్కలు అవుతుందని అమిత్షాకు ఏదైనా శాపం ఉందేమోనని రాష్ట్ర మంత్రి టీ హరీశ్రావు ఎద్దేవా చేశారు. అమిత్షా నోరు అబద్ధాల బోరు అని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా మం
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం రాములునాయక్తండా నుంచి కాంగ్రె�