ఢిల్లీ పార్టీలు మన రాష్ర్టానికి అవసరమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాటలు చెప్పడం తప్పితే.. చేసేదేమి లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏం చేస్తున్నదో ప్రజలు గమనిం
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన�
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ సీటు హాట్ హాట్గా మారింది. అసెంబ్లీ సీటు విషయంలో ఇద్దరు బడా నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతున్నది. ఒకరు వారసురాలికి టికెట్ ఇప్పించుకో�
BJP | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీలో అసంతృప్తి పెల్లుబుకుతున్నది. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఆయన కుమార్తెనే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్�
Madhya Pradesh | త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, వచ్చే ఎ�
‘అది చేస్తాం.. ఇది చేస్తామంటూ వస్తున్న కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగేదేం లేదు. ఈ ప్రాంతాన్ని ఏండ్లకేండ్లు పాలించినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతే. ఏ ఒక్క పనీ చేయడం లేదు. ఈ రెం�
కరీంనగర్ కార్పొరేషన్ : సీఎం కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని.. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతన్నలు ఉరికొయ్యకు వేలాడుతున్నారు. ఆ రాష్ట్ర రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత బీజేపీ ప్రభుత్వం కర్షకుల సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో.. కాంగ్రెస్కు పట్టం కట్టినా రైతుల బ�
అలీబాబా.. అరడజను దొంగల్లాగా.. రాహుల్ బాబా.. మూడు డజన్ల దొంగల కమిటీ కాంగ్రెస్ వరింగ్ కమిటీ అని రెడ్కో చైర్మన్ వై. సతీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. సాములకు కేరాఫ్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ల�
పరివార్ పాలిటిక్స్పై పదే పదే మాట్లాడటం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక అబద్ధాల ఆటవిడుపు. ఆగష్టు 15న ఏర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించినా, తన కార్యకర్తల సంకల్ప సమావేశాల్లో మాట్లాడిన, భారత ప్రజల అత్
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో సరితూగే రాష్ట్రం దేశంలోనే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చింతలపా�
తాము అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గాలి వీస్తున్నదనేది కేవలం ప