ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు అని నాడు బీజేపీ చేసిన కాకినాడ తీర్మానం మరి చి పోయినట్టున్నారు. తెలంగాణ ఉద్యమం గురించి, రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన సుదీర్ఘ చర్చల ప్రక్రియ గురించి మోదీకి అవగాహన లేకపోతే ఆ పార్టీ సీ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రోడ్లు ఆధ్వానంగా మారాయి. రాజధాని భోపాల్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు వీటిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. �
మహారాష్ట్రలో బీజేపీ-సేన-ఎన్సీపీ సర్కార్పై యువ సేన నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక సీఎం, ఇద్దరు “సగం” డిప్యూటీ సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిపై పార్టీ ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్వేచ్ఛ కరువైందని, క్రమ శిక్షణ పేరుతో రోజ�
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేయాలని లేదంటే తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు దాస�
సీఎం కేసీఆర్పై చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ ఆధారాలు చూపించాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
మోసం చేసే కాంగ్రెస్ను, కీడు తలపెట్టే బీజేపీని ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. కర్ణాటక సంక్షోభంలో కూరుకుపోతే, రాష్ట్రం అభివృద్ధితో వెలి�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సర్వహంగులతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఆహ్లాదాన్ని పంచే విధంగా కలెక్టరేట్ ఆవరణలో విస్తృతంగా చెట్లను పెంచారు. ఈ నెల 3న ప్రధాని మోదీ పర్యటన �
తెలంగాణలో బీజేపీ లేచేదిలేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని రాష్ర్త వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకర్గం కోస్గి మండలంలోని 50 పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి ప్రారంభిం
ప్రధాని మోదీ తన స్థాయి హోదాను మరిచి రాజకీయాల కోసం దిగజారి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్�
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని హామీ ఇచ్చి మాదిగలను మోసగించిన బీజేపీని మట్టికరిపించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. దశాబ
రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ జీవితం ధన్యమైంది.ప్రధాని తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి మా పదవులు గెలిస్తే వచ్చాయి.. మీ మంత్రుల్లా నామినేటెడ్ ద్వారా రాలేదు
ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ తన స్థాయి.. హోదాను మరిచి రాజకీయాల కోసం నిజామాబాద్ సభలో ఒక బఫూన్.. జోకర్గా మాట్లాడటం సిగ్గు చేటని ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో