Minister KTR | ప్రధానివన్నీ అబద్ధాలేనని, నోరు తెరిస్తే అబద్ధాలు వల్లెవేయడం ఆయనకు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు తనస్థాయిని తగ్
Minister KTR | జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖండించారు. కేసీఆర్ ఒక ఫైటర్ అని చీట�
MLA Bhaskar Rao | జిల్లాలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు �
బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా
దాదాపు 27 ఏండ్ల ఎదురుచూపుల తర్వాత ఆమోదానికి నోచుకున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ బిల్లు విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, వేసిన ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తే అన
బెంగాలీ మాట్లాడే ‘మియా’ ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలని, బాల్య వివాహాల వంటి పద్ధతులను పక్కనపెట్టి, తమను తాము సంస్కరించుకొనేంత వరకు వచ్
తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదు, పార్టీ బలం చెక్కుచెదరలేదు అని తేలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పక్షానే ఉన్నట్టు రెండు జాతీయ మీడియా సంస్థలు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రెండు వేర్వేరు సభలను నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల
ప్రధాని మోదీ సభకు పలువురు నేతలు గైర్హాజరు కావడంపై బీజేపీలో చర్చ జరుగుతున్నది. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హాజరు కాలేదు. ర�
తెలంగాణ ప్రభుత్వం, ప్రజల ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గారు. ఎట్టకేలకు రాష్ట్రంలో గిరిజనవర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణలో రూ.13,500
2014 మేలో పగ్గాలు చేపట్టింది మొదలు సొంత రాష్ట్రం గుజరాత్కు నిధుల వరద పారించడాన్ని ప్రధాని మోదీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొన్నారు. ఆ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ.40 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల�