కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ బకాయిలపై తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో నిరసన చేపట్టనున్న రోజే ఈడీ తనను విచారణకు పిలవడంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. ‘బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఏ శక్�
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై లా కమిషన్ నివేదికలో స్వలింగ పెండ్లిండ్లకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. కేవలం స్త్రీ, పురుషుల మధ్య వివాహాలకే గుర్తింపు ఇస్తున్నట్లు సమాచారం.
లోక్సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు.
టికెట్ వచ్చేదెవరికో.. రానిదెవరికో తెలియని పరిస్థితి కాంగ్రెస్ది.. బరిలో నిలిపేందుకు అభ్యర్థులే లేని దైన్య స్థితి బీజేపీది.. ఈ తరుణంలో ఆ పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ముహూర్తం దగ్గరపడుతున్న క్రమంలో గ్రేటర్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం టిక్కెట్ల ఎంపికలోనే తర్జనభర్జన పడుతున్న పరిస్�
రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉడిత్యాలకు చెందిన బీఎస్పీ నాయకుడు నర్సింహయాదవ్, బీజేపీ గ్రామ యూత్ అధ్యక్షుడు లింగంయాదవ్ బీఆర్ఎస్ యూత్�
బీజేపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొ�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభంజనానికి ఎదురు నిలిచేవారే లేరని ఇప్పటికే స్పష్టమైంది. సామాన్యుల నుంచి మేధావుల వరకు రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇదేనని అనేక సర్వేలు తేల్చాయి. తాజాగా జాతీయ స్థాయిలో ఎన్న
కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం గుడ్డి గుర్రాల కింద జమ కట్టిందట. ఈ గుడ్డి గుర్రాలకు మేత (టికెట్లు) దండుగ. గెలుపు గుర్రాలకు ఇస్తేనే గెలుస్తామని రేవంత్రెడ్డి చెప్పడం వల్లనే తమ అంచనాలు తలకిందు�
బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకుల చేరికలతో గులాబీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల ను�
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ ‘నెహ్రూ మన తొలి �
ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీ సమీపిస్తున్నా కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల వేటలో సిగపట్లు పడుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్తున్నది.