గతం ఘనం.ప్రస్తుతం హీనం..భవిష్యత్తు దారు ణం.. ఇలా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నాయకత్వ లేమి, నిలకడ లేనితనం, బలహీన ప్రతిపక్షం అనే పదాలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. యాభై సంవత్సరాలు దేశాన్ని �
రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం, దానినే ఎన్నికలకు ఇంధనంగా మార్చుకోవడం బీజేపీ విధానమని మరో అధ్యయనం వెల్లడించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఇది మితిమీరుతున్నట్టు అంతర్జాతీయ స్థాయి న
బీజేపీకి చెందిన పలువురు నేతలు వరుసగా సమావేశం అవుతున్నట్టు ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి ఒప్పుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి గెలిచే బలం లేదని పేర్కొన్నారు. పలువురు బీజేపీ అసంతృప్త నేతల
కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని బెంగాల్ ప్రభుత్వం మండిపడుతున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద రాష్ర్టానికి నిధులు విడుదల చేయకుండా కేంద్రంలోని మోదీ స�
ప్రధాని మోదీ పాపపరిహారం చేసుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుం
అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. కందుకూరు మండలంలోని కొత్తూరు, గఫూ�
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరసరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి�
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన గవర్నర్ తమిళిసై ఆ పదవికి అనర్హురాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని, కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటలు చెప్తారని, సీఎం కేసీఆర్ చేతల్ల
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీ లకు భయం పట్టుకుందని, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్�
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు వెంటాడుతున్నది. సరిగ్గా మూడేండ్ల క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారని నిజామాబాద్ నాలుగో ట
కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో విద్వేష ప్రసంగాలు పెరిగాయని తాజా అధ్యయనంలో తేలింది. మైనార్టీలే లక్ష్యంగా మొత్తం 255 విద్వేష ప్రసంగాలు చోటుచేసుకోగా, ఇందులో 80 శాతం కార్యక్రమాలు బీ