Etamatam | బీజేపీకి అసలే అభ్యర్థులు దొరకక ఒక్కొక్కరికి డబుల్ ధమాకాగా రెండు, మూడేసి టికెట్లు ఇస్తుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక నాయకురాలు టికెట్ అమ్ముకున్నారని పార్టీ పెద్దలపై దుమ్మెత్తిపోయడం న�
Telangana | అరవై ఏండ్లుగా తెలంగాణ అణచివేతకు కారణమైనవాళ్లు, వారికి వత్తాసు పలికినవాళ్లు ఆ గట్టునున్నారు. తెలంగాణను సాధించి, దశాబ్దాలుగా వివక్షకు గురైన ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం కోసం అనుక్షణం తపించే గుండె ఈ �
Babumohan | ఈసారి తాను బీజేపీ నుంచి పోటీ చేయబోనని, పార్టీకీ దూరంగా ఉంటానని, తనకు టికెట్ కేటాయించాల్సిన అవసరం లేదని బీజేపీ నేత, సినీనటుడు బాబుమోహన్ స్పష్టం చేశారు.
మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజక ఇన్చార్జి గడ్డం నాగరాజు కమలాన్ని వీడి త్వరలో కారెక్కనున్నారు. గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ
భారతీయ జన తా పార్టీ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది.. నమ్మివచ్చిన విద్యార్థి నాయకులను నడిరోడ్డుపై వదిలేసింది.. అని ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని వైశ్యభవన్లో ఏ
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్న రాబందులను ప్రజలు ఇంటికి రానివ్వొదని పశ్చిమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
రాజస్థాన్ శాసన సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమను పక్కన పడేశారని, కించపరచే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు నేతలు ఆ పార్టీని వీడ�
మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు టికెట్ రాకపోవడంతో నిరాశచెంది కాషాయ పార్టీకి రాజీనామా చేశారు.
తమ వారసులు, బంధువులను రాజకీయాల్లోకి దింపడం, టిక్కెట్లు కేటాయించడంలో ఏ పార్టీ మినహాయింపు కాదు! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు టిక్కెట్ల కేటాయింపుల బంధుప్రీతి చూపి�