అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్కు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
అందోల్ నియోజకవర్గంలో కొద్దిరోజులుగా కాంగ్రెస్,బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ నెలకొంది.
ఎద్దు, ఎవుసం మీద అవగాహన లేని పీసీసీ చీఫ్ రేవంత్ కూడా సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్ర శాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్ దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత, జాత�
తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు వక్రీకరిస్తున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘తెలంగాణ సాయు ధ పోరా�
ఇండియా వర్సెస్ భారత్ (India vs Bharat) రగడపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్త
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సకల జనం బీఆర్ఎస్ బాట పట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్�
దేశవ్యాప్తంగా ప్రజలను మత విద్వేషాలతో రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధిపొందేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డిలోని సెయింట్ ఆం
తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల పాలనలో కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత �
Boinapally Vinod Kumar | ‘దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులను వెళ్లదీసున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా..ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి �
వచ్చి ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీ చేయాలని బీజేపీ-జేడీ(ఎస్) అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని బీజేపీ మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం వెల్లడించారు. కాగా జేడీ(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్�
BJP | అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గంభీరావుపేటకు చెందిన ఆ పార్టీ కీలకనేత కటకం మృత్యుంజయం పార్టీని వీడారు. శుక్రవారం ప్రాథమిక సభ్యత్వాన�
TS Assembly Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరుగుతాయంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కౌంటర్ ఇచ్చింది.
BJP | సిద్దిపేట జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయీమొద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, మహిళా మోర్ఛా అధ్యక్షురాలు ఫర్జానా బేగం, నాయ�