జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయని పబ్లిక్ పాలసీ మేధోసంస్థ ఐడీఎఫ్సీ వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్లో తేలింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించారు. అంతలోనే మళ్లీ సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజుల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, కొత్త భవనంలో ముగుస
జమిలి ఎన్నికల నిర్వహణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. ఇండియా కూటమి బలపడుతుందనే భయంతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్�
త్వరలో లోక్సభతో పాటు పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ తర్వాత ఇంధన ధరల తగ్గింపు కూడా చేపట్టే అవకాశం ఉన్నదని సిటీ గ్రూపు ఐఎన్సీ అభిప్రాయపడింది.
విద్యార్థులకు పాఠ్యాంశాల సిలబస్లో బీజేపీ చరిత్రను చేర్చేందుకు మహారాష్ట్రలోని నాగ్పుర్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకొన్నది. మాస్టర్స్ ఇన్ ఆర్ట్(ఎంఏ) కోర్సు నాలుగో సెమిస్టర్లో బీజేపీ చరిత్రను పాఠ్య
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. శివపురి జిల్లా కొలారస్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేంద్ర రఘువంశి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
‘నిత్యం ప్రజల మధ్య ఉండి, సమస్యలను పరిష్కరించే నాయకుడిననే దేవరకొండ ప్రజలు గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే దేవరకొండను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆ నమ్మకాన్ని మర�
రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీన ఒకేరోజు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభిస్తారని చెప్పారు. నిమ్స్ దవాఖ
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు స్వయం ప్రకాశితాలు కాదు. వారికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏ విధంగా పోరాడగలుగుతారు? రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకున్నా అధిష్�
దేశాన్ని నాశనం చేసిన బీజేపీ పాలన 2024 సార్వత్రిక ఎన్నికల్లో అంతం అవుతుందని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. భవిష్యత్తులో సోదరభావం, సమానత్వంతో కూడిన భారత్ను నిర్మించుకోవాల్సిన అవసరం ఉ
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ కొడుకు, విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వంశీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
దేశంలోని ఇతర రాష్ర్టాలకు మాడల్ అని బీజేపీ నేతలు పదేపదే గప్పాలు కొట్టుకొనే గుజరాత్లో చీకట్లు అలముకొన్నాయి. వీధి దీపాల బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కమ్లు) పలు మున్సిపాలిటీ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ను ప్రపంచానికే ‘విశ్వగురు’గా మార్చారని, భారత్ ‘సూపర్ పవర్'గా మారుతున్నదని గప్పాలకుపోతూ బీజేపీ పరివారం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలింది. దేశ ఆర్థిక రంగానికి కీ�