హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు నిర్ణయం అనేది ప్రధాని మోదీ ఎన్నికల స్టంట్లో భాగమని మాజీ ఎంపీ సీతారాంనాయక్ విమర్శించారు. ఎన్నికల ముందు వర్సిటీ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. వర్సిటీని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖలో తీసుకోవాలని సూచించారు.