Foxconn | గుజరాత్లో వేదాంతతో కలిసి జాయింట్ వెంచర్ చేపట్టిన ఫాక్స్కాన్ ఇప్పుడు అర్ధంతరంగా దాని నుంచి వైదొలిగింది. కేంద్రం ఒత్తిడి, కొర్రీల వల్లే గుజరాత్కు ఫాక్స్కాన్ గుడ్బై చెప్పినట్టు ప్రచారం జరుగ
కాంగ్రెస్, బీజేపీలతోనే దేశం వినాశనమవుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో ఉన్న నీలకంఠస్వామి ఆలయం కమ్యూనిటీ హాల్ వద్ద బీజేపీ నా
‘నగరానికి మన కూతుర్ని పంపి తప్పు చేశామా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వారిని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితిని మారుద్దాం. ప్రభుత్వాన్ని మారుద్దాం. ఈసారి మోదీ ప్రభుత్�
ఉమ్మడి పౌర స్మృతిపై ఏకాభిప్రాయం లేకున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు తొందరపాటు చర్యలు చేపట్టిందా? తాను అనుకున్న మూడు లక్ష్యాలను పూర్తి చేసుకోవాలన్న ఆత్రుత తప్ప గొప్ప ఆలోచన లేదా? అంటే.. అవునన్న విమర్శలు వ�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీక�
రాష్ట్రంలోని విపక్ష పార్టీలు భ్రమల్లో బతుకుతున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని సోమవ�
Minister Srinivas Goud | దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల తీరువల్ల దేశం నేటికీ అభివృద్ధి చెందలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దక్షిణ కొరియా లాంటి దేశాలు నేడు ఎంత�
బెళగావి జిల్లాలో జైన్ సన్యాసి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్ హత్యోదంతం కలకలం రేపుతోంది. జైన్ సన్యాసి హత్యకు రాజకీయ రంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, కర్నాటక
గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ఆయన రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ముప్పుగా మారారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం లేఖ రాస్తూ �
కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరుగని కృషితో దేశానికే తెలంగాణను నమూనాగా నిలిపారు. కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టి పదేండ్లు గడిచిపోయాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న �
మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 100 కోట్లు ఖర్చు చే సిందని ఎమ్మెల్యే బహిరంగంగా వ్యా ఖ్యల చేసిన నేపథ్యంలో బీజేపీకి ఈడీ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీసు జారీ చేస్తాయా?
పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 20కి చేరింది. ఘర్షణల్లో పలువురు తీవ్ర గాయాలతో దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసుకొన్న ఒప్పందాన్ని బీజేపీ గౌరవించి ఉంటే.. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇతర పార్టీలకు రెడ్కార్పెట్ పరిచే గతి పట్టేది కాదు కదా! అని శివసేన(యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠ