దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడితేనే బీజేపీ నిరంకుశ పాలన అంతం అవుతుందని, దానికి సమాధి కట్టగలమని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియో�
Manipur violence | మణిపూర్లో హింస (Manipur violence) ఆగకపోతే బీజేపీతో పొత్తుపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) స్పష్టం చేసింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం యుమ్నం జోయ్కుమార్ సింగ్ మ�
తెలంగాణ బీజేపీకి తాజా ట్యాగ్లైన్ అధ్యక్షుడి మార్పు లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ను నియమించబోతున్నారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది.
బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోని కాన్పూర్లో భారీ ఇన్కంట్యాక్స్ కుంభకోణం వెలుగు చూసింది. రిక్షా కార్మికులు, చెత్త ఏరుకునే వారు, పాతసామాన్లు అమ్మేవారి పేరుపై కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలు నిర్వహిం
కేరళలో రెండు వారాల వ్యవధిలో సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖలు బీజేపీకి గుడ్బై చెప్పారు. బీజేపీని ఇటీవల వీడినట్టు దర్శకుడు రామసింహన్ అబూబక్కర్ గురువారం ప్రకటించారు.
Mamata Banerjee | దేశంలో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు బెంగాల్లో ప్రతిపక్ష పార�
దేశంలో విభజన రాజకీయాలకు ఊపిరి పోసేందుకే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని మోదీ సర్కార్ తెరపైకి తీసుకువస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల
ఖమ్మంలో సభపెట్టి హడావుడి చేద్దామనుకున్న బీజేపీకి సీన్ రివర్స్ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూసి ఏకంగా తన సభను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి అమిత్ షా వచ్చి తెల�
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలోని తన నివాసంలో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగ
తమిళనాడులో జరుగుతున్న ఈడీ దాడుల్లో ఊహించిన పరిణామమే జరిగింది! తమిళనాడు విద్యుత్తు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(47)ని ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక మనీ లాండరింగ్ క�
విపక్షాలను వేధించేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏదో ఒక ఆరోపణ తెరపైకి తేవడం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరపడం, రోజుల తరబడి వారిని