సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవటం, బయట నుంచి వచ్చిన నేతలు నిత్యం ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకొనే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసలు విషయం ఒప్పేసుకొన్నారు.
దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడినా వారి మూలాలు హైదరాబాద్లో ఉన్నాయంటూ విషప్రచారం చేసే విపక్షాలు, ము ఖ్యంగా బీజేపీ నేతలు.. డబుల్ ఇంజిన్ రా ష్ర్టాల్లో భారీగా ఉగ్రవాదులు పట్టుబడటంపై నోరు మెదపడం లేదు. బీజ�
మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని�
రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయ
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ను అందిస్తున్నారని, బీజేపీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు.. దమ్ముంటే ఇతర అన్ని పథకాలను కూడా రద్దు చేస్తామని చెప్పాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ కో హఠావో.. దేశ్ కో బచావో పేరుతో నెల రోజులపాటు నిర్వహించిన ఇంటింటికీ సీపీఐ (CPI) కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ నెల 11న కొత్తగూడెంలో (Kothagudem) లక్ష మందితో భారీ బహిరంగ సభను (Public Meeting) నిర్వహిస్తున్నది.
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కన్నా గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని పేర్కొన్నా�
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జాలో ఉన్నతవర్గానికి చెందిన కొందరు యువకులు ఓ దళిత కుటుంబంపై కర్రలతో దాడి చేశారు.
ఎఫ్పుడూ బీజేపీనేనా? మమ్మల్ని పలెత్తు మాట అనచ్చు కదా? లేకుంటే ప్రజల్లో మా గ్రాఫ్ పడిపోదా? అని ఇంతకాలం కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ను నిష్టూరంగా మాట్లాడేవారు. ఇప్పుడేమో అచ్చంగా అదే మాట బీజేపీ అభిమానులు అంట�