హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలను ప్రధాని మోదీ మోసగించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్ సభలో ప్రధాని విభజన హామీలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.