కర్ణాటకలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం మొదలైందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో బీజేప
ప్రధాని మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటు పట్ల ప్రజలు విసుగెత్తి పోతున్నారని, కన్నడ ప్రజ�
విధ్వంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించడమే తమ పార్టీ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్పష్టం చేశారు. ‘బీజేపీ హఠావో-దేశ్ బచావో’ అనే నినాదంతో ఏప్రిల్ 15 నుంచి మే 15 వర�
బీజేపీ ఘోర పరాజయానికి లింగాయత్ వర్గం ఆగ్రహం కూడా కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉన్న లింగాయత్లు తమ వర్గం నాయకుడు యెడియూరప్పను బీజేపీ జాతీయ అధిష్ఠానం అవమానకరంగా సీఎం సీట్ల
Karnataka Elections | నాలుగేళ్ల కిందట బీజేపీకి మద్దతిచ్చి ఆ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన 8 మంది కాంగ్రెస్ రెబల్స్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన సుమారు 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట�
Bandi Sanjay | కిందపడినా.. పైచేయి మాదేననే వారి కి బీజేపీలో కొదవే లేదు. అందులో ముందు వరుసలో నిలుస్తారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడిగులు ఇచ్చిన షాక్కు మతిభ్రమించి నోటికొచ్చిన
మణిపూర్ రాష్ట్రంలో తమ వర్గానికి రక్షణ కరువైందని, తమకు ప్రత్యేక పరిపాలనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర గిరిజన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అధికార బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన 10 మంది చిన్కుకి మిజో జోమి గ�
కన్నడ నాట ‘40 శాతం కమీషన్ బీజేపీ సర్కారుకు’ ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవినీతిని, మత రాజకీయాలను సహించేది లేదని తిరుగులేని తీర్పిచ్చారు. ప్రధాని మోదీ వాక్చాతుర్యం తమను ఆకట్టుకోలేవని స్పష్టం చేశారు. శనివారం
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ఆదరించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో హన్వాడ మండలం నాగంబాయి తండాకు చెంద
దేశంలో బీజేపీ పతనం దక్షిణాది నుంచే ప్రారంభమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ‘ఇదీ సౌత్ ఇండియా స్టోరీ’ అంటూ ఆయన ట్విటర్లో స్పందించారు. కర్ణాటక ప్రజలకు బీజేపీ నుంచి విముక్తి లభించిందన్నారు. బీజ�
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరాభవంపై సోషల్ మీడియాలో నవ్వులు కురిపించే పలు మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘ఈ సాలా గవర్నమెంట్ నమ్దే’ అంటూ ఐపీఎల్లో ఆర్సీబీ డైలాగ్తో మీమ్ చేశారు. సీఎం పదవికి పోటీ పడుతున్
కర్ణాటక ఓటర్లు మార్పు కోరుకున్నారు. ఆ దిశగా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి కన్నడ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనతాదళ్(సెక్యులర్)కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ పార్టీ 19 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో గెలిచిన 37 స్థానాలతో పోలిస్తే ఆ పార్టీకి ఈసారి 18 సీట్లు తగ్గాయి. మొదటి నుంచి