సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక బసవ సేవా సదన్లో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్�
తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, తాజాగా మరో కపట నాటకానికి తెరలేపింది. ఎన్నికలు దగ్గరపడేసరికి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేందుకు సన్న�
శాసనసభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహించి కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళినీ కుమార్ రాజీనామా చేసి ఉండాల్సిందని ఆ పార్టీ నేత రేణుకాచార్య వ్యాఖ్యానించారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, కొందరికి ఆత�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం, పదవులు మారుతాయంటూ కథనాలు వస్తున్న
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజకీయ విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదచల్లడం బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా దవాఖ�
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ప్రతి లబ్ధిదారుడికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గంపగుత్తగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. కోట్లమందికి పంచటానికి ఎంత మొత్తం బియ్య
ఏడాది వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రధాని మోదీ మంగళవారం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపుతున్నాయి. కేంద్ర ప్రభు�
కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కించపరిచేలా చిత్రీకరించారన్న ఆరోపణలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై కేసు నమోదైంది. కేపీసీసీ సభ్యుడు రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు కర్ణాటక పోల�
దళిత బీఆర్ఎస్ నాయకులపై దాడిచేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అన్నారు. బుధవారం బడంగ్పేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడప గడపకూ బీజేపీ కార్యక్రమంలో భాగం
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడుకు ఆ రాష్ట్ర పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు ఆ రాష్ట్ర రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్కు అడ్డుకట్ట వేయకపోతే తమ
బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై బెంగళూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi )చేసిన ట్వీట్కు సంబంధించి మాలవీయపై కేసు నమోదైంది.
మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే �
ఈటల రాజేందర్ నాకు పెద్దన్న. రాజకీయంగా ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు. ఆయననుచంపేందుకు సుపారీ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. ఇన్నేండ్ల బీఆర్ఎస్ రాజకీయంలో అలాంటి చిల్లర రాజకీయాలు, సుపారీ రాజకీయాలు, హత్యా రాజ