బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. ఆయన కుమారుడు, కైసర్గంజ్ స్థానం బీజేపీ అభ్యర్థి కరణ్సింగ్ వాహన కాన్వాయ్ మోటార్ సైకిల్పైకి దూసుకెళ్లగా.. ఇద్దరు యువకులు అక్కడికక�
Crime | తమ ఇంటి ఆడబిడ్డపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా పోరాడటమే ఓ దళిత కుటుంబానికి శాపమైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసు వెనక్కు తీసుకోకపోవడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడా�
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారత్.. తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డార
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 29న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్�
కాంగ్రెస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో ధర్నా నిర్వహించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అన్ని స్థానాల్లోనూ గెలిచి ఉండేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. కోరుట్లలో ఐదు �
దశాబ్దం కిందట కుడి, ఎడమల దగా తప్ప ధైర్యం కలిగించే, దారిచూపించే విధానాలు ఎక్కడివి?. ఉపాధి ఎండమావై, కడుపులు ఖాళీ కుండలై, ముప్ఫై ఏండ్లు నిండకముందే నుదిటి మీద ముడతలు వచ్చి, వంగి నడిచే దుస్థితికి నవతరం నెట్టివేయ
హిమాచల్ప్రదేశ్లో ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తున్నది. లోక్సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్
లోక్సభ ఎన్నికల తుది విడత పోరుకు ప్రచారం క్లైమాక్స్కు చేరింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు.
ఉమ్మడి ఖమ్మం - వరంగల్ - నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ నిర
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
లోక్సభ ఎన్నికల్లో దేశమంతా ఒకరకమైన రాజకీయ చిత్రం ఉంటే పంజాబ్ ఎన్నికల సంగ్రామం మాత్రం మరో రకంగా ఉంది. మిగతా అన్ని రాష్ర్టాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ మిత్రపక్షాలు ప్రధాన పోటీదారుగా ఉంటే పంజాబ్లో మాత్రం ఇం�