తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 2019లో 303 సీట్లు సాధించిన ఈ పార్టీ ఈసారి 240 సీట్ల వద్దనే ఆగిపోయింది. అంటే గతంలో కన్నా 63 సీట్లు తగ్గాయి.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్లకు సంబంధించిన ఓ విషయం తాజాగా ఆసక్తికరంగా మారింది. గతంలో ఓ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరూ.. ప్రస్తుతం పార్లమెంట్లో అడుగుపెట్టబోత�
దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 9న ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఆయన శనివారం ప్రమాణం చేస్తారని వార్తలు వెలువడగా, దానిని ఆదివారం సాయంత్రానికి మార్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల�
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీయేలో కాక మొదలైంది. ఇప్పటిదాకా ఎన్డీయేలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకొన్నా ఎదురులేకుండా పోయేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసర
వాట్సాప్ గ్రూపులో తన ఫొటోలు తొలగించారంటూ ఓ బీజేపీ నాయకుడు ఇద్దరిని హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన బ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత లోక్సభ నియోజకవర్గం మహబూబ్నగర్లో బీజేపీని గెలిపించడానికి అవయవదానం చేశారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు, విప్ల నియోజకవర్గాల్లో గ�
డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ తల్లి జన్మ దినోత్సవంగా జరిపితే తప్పేమిటని బీజేపీని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి జన్మదినాన్ని తమ ప్రభుత్వం నిర్వహిస్తామంటే బీజేపీ నాయకులకు ఉలు�
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చిన సీట్లను చూసి బీజేపీ బలుపు అనుకుంటున్నదని, కానీ అది వాపు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యాని�
సోనియా పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9న నిర్వహించే తెలంగాణ తల్లి ఉత్సవాలను ఖండిస్తున్నామని, సోనియా మెప్పు కోసం సీఎం రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్బన్ ఎమ�
గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థి�
ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీక
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కుడా మ�
Naveen Patnaik | ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిపై నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తొలిసారి స్పందించారు. పార్టీ 24 ఏళ్ల పాలనపై సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి సమ్మతిస్తే తామెందుకు అడ్డుచెబుతా