బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నదని, ఎన్డీఏ కూటమి ఎన్నో రోజులు అధికారంలో ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జోస్యం �
తమిళనాడులో బీజేపీతో పొత్తుపై రకరకాలుగా వినిపిస్తున్న ఊహాగానాలను ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ ఇ పళనిస్వామి తోసిపుచ్చారు. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, బీజేపీతో పొత్తు ఉండదని
ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాబోనని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిందా? అని మమతను మీడియా అడుగ్గా.. ‘నాకు ఆహ్వానం రాలే�
Kunamaneni | బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్డీయే కూటమి ఎన్నో రోజులు అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నప్పటికీ, బీజేపీ బాగా బలహీనపడిందని ‘మూడీస్ అనలిటిక్స్' పేర్కొన్నది. ఈ మేరకు శుక్రవారం ‘భారత ఎన్నికల సమీక్ష: సంకీర్ణ ప్రభుత్వంలోకి బీజేపీని చేర్చిన ఓటర్లు’ �
కమలం పార్టీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. భారీగా సీట్లు తగ్గిపోవడం, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడం పట్ల పార్టీ నేతలు, శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది.
ఆది నుంచీ గులాబీ కంచుకోటగా ఉన్న సిరిసిల్ల క్షేత్రంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయభేరి మోగించింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా గెలుస్తూ.. మూడోసారి హ్యాట్రిక్ సాధ�
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఏకచ్ఛత్రాధిపత్యం మినహా ఫెడరల్ శక్తులంటే ఎంతమాత్రం సరిపడే విషయం కాదు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అయితే అసలు ప్రాంతీయ పార్టీలకు, భాషా ప్రయుక్త రాష్ర్టాలకు �
అది 2020. అక్టోబర్ నెల. మలయాళ న్యూస్ వెబ్సైట్లో కప్పన్ ఫ్రీలాన్సర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. దళిత బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన కొందరు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలున్న హత్రాస్ కేస�
Bhupesh Baghel : దేశంలో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేత, చత్తీస్ఘఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.
RSP | వాట్సప్ గ్రూప్ నుండి తొలగించారని ఇద్దరు యువకులను బీజేపీ నేతలు కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
మాజీ ప్రధాని జవర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi ) దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధ�