ఆంధ్రప్రదేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజ
లోక్సభ ఎన్నికలలో సాంకేతికంగా గెలిచినప్పటికీ రాజకీయంగా, నైతికంగా, వ్యక్తిగతంగా కూడా తిరస్కరణకు గురైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో కనీసం ఇప్పటికైనా కొంత మార్పు రావచ్చునని ఆశించినవారికి అటువంటి సూచనలేమ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నిర్దేశానుసారం ఆ పార్టీ పని చేసిందా? అనే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే.. మెజారిటీ తెలంగాణవాదులు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక�
సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ మార్క్ను అందుకోలేక చతికిలపడ్డ బీజేపీ(240 స్థానాలు), త్వరలో వివిధ రాష్ర్టాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి సవాల్ ఎదురవుతుందని భావిస్తున్నది. దీంతో అసెంబ్లీ ఎన్ని�
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ మంత్రివర్గ సభ్యుల ఎంపికలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో 2019-24 టర్మ్లో పనిచేసి, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కొత్త �
కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ మహిళలపై లైంగిక వేధింపులతోపాటు అనేక నీచమైన కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరెస్సెస్ సభ్యుడు శంతను సిన్హా ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై మాలవీయ �
కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం లేకపోవడం స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిసారి. గత మోదీ క్యాబినెట్లో ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ముస�
లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో ముసలం పుట్టించాయి. ఆ రాష్ట్ర బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు కే అన్నామలై, తమిళిసై సౌందర్రాజన్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇరువురి మద్దతుదారులు సామాజ
ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కార్పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మాణిక్కం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కేంద్రంలో ప్ర
ఒడిశా బీజేపీ శాసన సభా పక్షం సమావేశం నేడు (మంగళవారం) జరుగుతుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవిక�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మే 4న కొత్తగూడెంలో జరిగిన ఎన్నికల సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేసిన ప్రైవేట్