కామారెడ్డి పట్టణంలో అక్రమ కట్టడాల తొలగింపు వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్ల మధ్య వాగ్వాదానికి దారితీసింది. హౌసింగ్బోర్డు కాలనీలోని ఓ అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు బుధవారం కూల్చివేశారు.
సందర్భం ఉన్నా, లేకున్నా ప్రతిపక్షాలను ప్రధాని మోదీ విమర్శిస్తుంటారు. అది బహిరంగ సభనా? ఎన్నికల ప్రచారమా? లేదా పార్లమెంటా? అనేది ఆయనకు అనవసరం. విపక్షాలపై విరుచుకుపడటమే ఆయనకు తెలుసు. 2014 నుంచి మొదలుకొని తాజా స�
ప్రధాని మోదీ వైఫల్యాల ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎండగట్టారని, ఇందుకు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో బుధవ�
Daggubati Purandeshwari | ఏపీలో ఎన్డీయే కూటమి అనూహ్య విజయం సాధించిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇది చిన్న విజయం కాదని.. అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగ�
Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే
Modi cabinet | మోదీ మంత్రివర్గంలో ఇంచుమించు అందరూ కోటీశ్వరులే. మొత్తం 71 మందిలో 70 మంది ఆస్తులు వెల్లడించగా, 99 శాతం కోటీశ్వరులని, వారి సగటు ఆస్తులు 107.94 కోట్లని ఏడీఆర్ తెలిపింది.
‘కేంద్ర ప్రభుత్వానికి దారి ఉత్తర్ప్రదేశ్ మీదుగా పోతుంది’ అనేది భారత రాజకీయాల్లో పాతుకుపోయిన నానుడి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ చాలాకాలం యూపీలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్న పార్టీలే న్యూఢిల్
మణిపూర్లో హింసాకాండ మరోసారి ప్రజ్వరిల్లడం ఆందోళన కలిగిస్తున్నది. ఏడాది గడుస్తున్నా అక్కడ పూర్తిస్తాయిలో శాంతి ఏర్పడలేదు. ఎన్నికల కారణంగా దేశం దృష్టి అటువైపు మళ్లనప్పటికీ చెదురుమదురు ఘటనలు జరుగుతూనే
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్ఠానం పరిశీలకులు�
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా రూ. 1000 నగదు అందిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా కార్యకర్తలు మంగళవారం చేపట్టిన నిరసనలపై ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజ