Vinod Kumar | మంత్రి పదవిలో ఉన్న పొన్నం ప్రభాకర్ హూందాగా వ్యవహరించాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం స�
ఛత్తీస్గఢ్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 11 లోక్సభ సీట్లలో 10 స్థానాల్లో విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ తొమ్మిదింటిలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెం�
నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ వరుసగా రెండోసారి గెలుపొందింది. జహీరాబాద్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల ముందర బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు ఓటర్లు షాక్
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు గెలుపోటములు సర్వసాధారణమని కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని సూచించారు. గడిచిన
సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకోసం ప్రధాని మోదీ ఇప్పుడు టీ�
వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధా�
‘నేను ఈ జిల్లా బిడ్డను.. నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది.. బీజేపీ, బీఆర్ఎస్ను తొక్కి పార్లమెంట్కు వెళ్తాం..’ అంటూ శపథం చేసిన సీఎంకు పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం స్వయ�
ప్రధానమంత్రి మోదీకి వారణాసి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 2014లో 3.71 లక్షలు, 2019లో 4.79 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన మోదీకి ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 1.52 లక్షల మెజారిటీ మాత్రమే ఆయన దక్కించుక�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో లెక్కింపు�
దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ శకం మొదలైంది. పదేండ్ల కిందటి రాజకీయ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యాయి. అలకలు, బుజ్జగింపులు, అవిశ్వాసాలు, అధికార మార్పిడులు మళ్లీ మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014, 2019ల
సార్వత్రిక ఎన్నికల బరిలో బీజేపీపై కాంగ్రెస్ గెలుపు శాతం (స్ట్రైక్ రేట్) గతంతో పోల్చుకుంటే మెరుగుపడింది. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీతో ముఖాముఖి పోరులో కాంగ్రెస్ స్ట్రైక్ రేటు 2019లో 8.3 శాతం కాగా, 2024 ఎన్ని
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఏడు నియోజకవర్గాలకు గానూ ఏడింటినీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినా బీజేపీకి అడ్డకట్ట వేయలేకపోయాయి. 2014, 2019 ఎన్న�
హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలను బీజేపీ మ రోసారి క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరుసగా ఐదోసారి హమీర్పురి లోక్సభ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ మూడు సీట్లు గెల�
రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల ఫలితాల్లో నలుగురు సిట్టింగ్ ఎంపీలే తిరిగి ఎన్నికయ్యారు. ఆ నలుగురిలో ముగ్గురూ బీజేపీ నుంచే గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులుగా సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, కరీంనగర్ బ�