లోక్సభ స్పీకర్ పోస్ట్ను తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి. మిత్రపక్షాలకు ఆ పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై బీజేపీ
మెదక్ పట్టణంలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు కారణమైన 45 మందిని గుర్తించినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణ పోలీస్స్టేషన్లో ఆయన మాట్లాడుతూ... పండుగలు ప్రశాంత వా�
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఆ ఫలితాల మీద చర్చలు నడుస్తున్న తీరును చూస్తుంటే నిర్వేదం వస్తోంది. నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియని పరిస్థితి! 2023లో తెలంగాణలో ఏర్పడిన పరిస్థి�
పాథాలజిస్టుల కంటే వేగంగా ఎన్నికల అనంతరం విశ్లేషణలు చేసే అనేకమంది రాజకీయ విశ్లేషకులలాగా తానేమీ రాజకీయ పండితుడిని కాదని అంగీకరించేందుకు ఈ రచయితకు ఎలాంటి సంకోచం లేదు. కానీ, కొన్ని విషయాలు మాత్రం రాజకీయాల �
ప్రధాని నరేంద్రమోదీ డౌన్ డౌన్ అంటూ ఎన్ఎస్యూఐ నాయకులు, మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలతో నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణం ఉద్రిక్తత పరిస్థితులకు
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తీరును ఎండగట్టిన ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ ఇచ్చారు. “ప్రస్తుతం దేశంలో పరిస్థితి చాలా స్పష్టంగా
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ క్షణంలోనేనా పడిపోవచ్చని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు.
అవినీతికి పాల్పడిన ఎస్సైని మండల కేంద్రానికి మళ్లీ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించినందుకు.. మక్తల్ ఎమ్మెల్యే, అతడి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నర్వ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ చేసిన అరాచకాలకు తట్టుక
అవినీతికి పాల్పడ్డ ఎస్సైకి తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇప్పిస్తుండడంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు బెదిరింపులకు దిగడం, ఎస్సై కూడా లాకప్డెత్ చేస్తానని భయపెట్టడంతో ఓ బీజేపీ కార్యకర్త ఆ�
‘పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రామ, మండలస్థాయిలో పరిశీలిద్దాం.. తమిళనాడులో 55 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీల ఊసే లేదు. ఏపీలో జగన్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే తెలంగాణలో తక్కువ ఓట్లొచ్చిన కాంగ్రెస్�
KCR | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పేరు ఉందని రాష్ట్రంలోని విద్యార్థులకు అందజేసిన దాదాపు 25 లక్షల పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర�