తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చి పెట్టాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస�
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమా�
తాము ఎన్డీఏ కూటమి తోనే ఉన్నామని టీడీపీ అధినేత చంద్ర బాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. కూటమి ఘన విజయంపై రాష్ట్ర ప్రజలకు ధన్యవా దాలు తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలించొద్దని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ఆకాంక్షించారని, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి సరైన సమయంలో సరైన అడుగులు వేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్�
‘ఎన్నికలు ముగిసినయ్.. ఇకనైనా అబద్ధాల ప్రచారం ఆపి పాలనపై దృష్టి పెట్టండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సూచించారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై క్రిశాంక్ బుధవారం ఎక్స్ వేదిక�
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 484 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకే రాష్ట్రంలో 91 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట
Naveen Patnaik | సరిగ్గా 24 ఏండ్ల క్రితం బీజేపీ మద్దతుతో ఒడిశా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్.. అదే కమలనాథులతో పోటీ పడి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి నైతిక బాధ్యత వహించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానన�
Manne Krishank | తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ కష్టపడ్డారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. బీజేపీతో చేతులు కలిపితే
Uttarpradesh | బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం
Karnataka congress | కర్ణాటకలో అధికార కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకోగా.. హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ మిత్
Ram Mandhir | భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అయోధ్య రామయ్య కరుణించలేదు. దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణ�
Naveen patnaik | ఒడిశాలో దాదాపు 24 ఏండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయించిన రాష్ట్ర సీఎం, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శి
King makers | సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఆ ఇద్దరు నేతలను ఎవరూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో వారు దేశ రాజకీయాలను శాసిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఏకంగా దేశాన్ని ఏలే ప్రధానిని నిర్ణయించే కింగ్మేకర్లుగా అవతరిస్తార�
Vinod Kumar | మంత్రి పదవిలో ఉన్న పొన్నం ప్రభాకర్ హూందాగా వ్యవహరించాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం స�