‘బీఆర్ఎస్ టికెట్పై కార్పొరేటర్గా గెలిస్తే మేయర్గా ఎన్నుకున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరినందున స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలి. బల్దియా బడ్జెట్ స�
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్లో మెజారిటీగా ఉండటం తెలిసిం
Sandeep Pathak : దేశ రాజధానిలో నెలకొన్న జల సంక్షోభం ఆప్, బీజేపీల మధ్య రాజకీయ రగడకు కేంద్ర బిందువైంది. ఇరు పార్టీలు నీటి సమస్యకు మీరంటే మీరే కారణమని డైలాగ్ వార్కు తెరలేపారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ మీద ఆధారపడి ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. వాళ్లిద్దరికి కోపం వస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడ
BJP Suspends Party Leader | అభిషేక్ బెనర్జీపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ అలియాస్ బాబీని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్లో మరో వంతెన ప్రారంభానికి ముందే కుప్ప కూలింది. అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
Telangana | రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూనంనే�
AP News | ఏపీకి దీపావళి ముందే వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనకు జనం స్వస్తి పలికారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్యకుమార్ అనంతపురం జి
Priyanka Gandhi : ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్ధానం నుంచి వైదొలగనుండటంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని బరిలో దింపేందుకు పార్టీ అగ్రనా�
రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్కు ఈ రెండు వ్యాఖ్యలే నిదర్శనం. ఇటీవలి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఏకంగా 1.73 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.