Supriya Shrinate : మహిళలపై వేధింపులు, నేరాలు జరిగినప్పుడు బీజేపీ మహిళా నేతలు ఎందుకు ముఖం చాటేస్తారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటే ప్రశ్నించారు.
లోక్సభ స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు.
చేయూత పథకం కింద సామాజిక పింఛన్ల సొమ్ము ను బకాయిలతో సహా జూలై 2లోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేకుంటే మూడు నుంచే ఉద్యమ కార్యాచరణ రూ పొందిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్
లోక్సభలో రెండోరోజు తెలంగాణకు చెందిన 15మంది సభ్యు లు ప్రమాణం స్వీకారం చేశారు. అత్యధిక మంది తెలుగులో ప్రమాణం చే యగా, ఇంగ్లిష్లో కొందరు, ఉర్దూ, హిందీలో ఒక్కొక్కరు ప్రమాణం చేశా రు.
MLC Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్
Shashi Tharoor: పోటీ పరీక్షల పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదమైంది. ఉత్తరప్రదేశ్ అంటే ఏంటని అని ఆయన తన ఎక్స్లో ప్రశ్నించారు. దానికి సమాధానం కూడా
Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్చార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచిలో నాటుసారా ఘటనలో 56 మంది మరణించిన ఘటనపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే, కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు.
Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభానికి నిరసనగా ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ విమర్శలు గుప్పించారు.