కమలం పార్టీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. భారీగా సీట్లు తగ్గిపోవడం, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడం పట్ల పార్టీ నేతలు, శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది.
ఆది నుంచీ గులాబీ కంచుకోటగా ఉన్న సిరిసిల్ల క్షేత్రంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయభేరి మోగించింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా గెలుస్తూ.. మూడోసారి హ్యాట్రిక్ సాధ�
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఏకచ్ఛత్రాధిపత్యం మినహా ఫెడరల్ శక్తులంటే ఎంతమాత్రం సరిపడే విషయం కాదు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అయితే అసలు ప్రాంతీయ పార్టీలకు, భాషా ప్రయుక్త రాష్ర్టాలకు �
అది 2020. అక్టోబర్ నెల. మలయాళ న్యూస్ వెబ్సైట్లో కప్పన్ ఫ్రీలాన్సర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. దళిత బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన కొందరు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలున్న హత్రాస్ కేస�
Bhupesh Baghel : దేశంలో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేత, చత్తీస్ఘఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.
RSP | వాట్సప్ గ్రూప్ నుండి తొలగించారని ఇద్దరు యువకులను బీజేపీ నేతలు కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
మాజీ ప్రధాని జవర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi ) దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధ�
తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 2019లో 303 సీట్లు సాధించిన ఈ పార్టీ ఈసారి 240 సీట్ల వద్దనే ఆగిపోయింది. అంటే గతంలో కన్నా 63 సీట్లు తగ్గాయి.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్లకు సంబంధించిన ఓ విషయం తాజాగా ఆసక్తికరంగా మారింది. గతంలో ఓ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరూ.. ప్రస్తుతం పార్లమెంట్లో అడుగుపెట్టబోత�
దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 9న ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఆయన శనివారం ప్రమాణం చేస్తారని వార్తలు వెలువడగా, దానిని ఆదివారం సాయంత్రానికి మార్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల�
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీయేలో కాక మొదలైంది. ఇప్పటిదాకా ఎన్డీయేలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకొన్నా ఎదురులేకుండా పోయేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసర
వాట్సాప్ గ్రూపులో తన ఫొటోలు తొలగించారంటూ ఓ బీజేపీ నాయకుడు ఇద్దరిని హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన బ�