కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్�
Karimnagar | కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన గొడవను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు భక్తులపై కరీంన�
Karimnagar | కరీంనగర్లో చేపట్టిన హనుమాన్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. శోభాయాత్ర సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకుని అతన్ని హనుమాన్ భక్తులు అడ్డుకుని వా�
విద్యావంతుడు, పట్టభద్రుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించగల బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం రాత్రి 7.45 గంటల వరకు 59.06 శాతం పోలింగ్ నమోదైంది.
Etela Rajender | అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మాటలు తప్ప హామీల అమలు లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు.
EVM Tampering: బీజేపీ పార్టీ రిగ్గింగ్కు పాల్పడుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ బీజేపీ ఓట్లను సొంతం చేసుకుంటున్నట్లు టీఎంసీ పేర్కొన్నది. ఆ ఆరోపణలకు చెం
ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లయిందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం నిజామాబాద్లో ఆయన విలేకరులతో మ�
దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నట్టు నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి, విచారణ చేపట్టేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ బీజేపీ �
బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన రేవ్పార్టీపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం సిలికాన్ సిటీని ఉడ్తాబెంగళూర్గా మార్చింద�