పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు ఒడిశా అసెంబ్లీ స్పీకర్ తాఖీదులిచ్చారు (Showcause Notice). అధికార బిజూ జనతాదల్ (BJD)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సమీర్ రంజన్ దాస్, సీమారాణి నాయక్, పరశురామ్ ధోడా, రమేశ్ చంద్ర సా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం బీఆర్ఎస్పై కాదని, బీజేపీపై చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. బీజేపీపై పోరాటంలో క�
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రూ. 950 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మహిళా రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై మంగళవారం ఢిల్లీ కోర్టు లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల్ని కిం
పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తామ్లుక్ బీజేపీ అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకొన్నది. ఆయన ఎన్నిక�
పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడంటూ నోరు జారడంపై బీజేపీ పూరీ అభ్యర్థి సంబిత్ పాత్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ‘నోరు జారాను. క్షమాపణలు కోరుతున్నా.
Etela Rajender | సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. వరంగల్లో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈట�
Aleti Maheshwar Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పిన ఆయన.. కొత్తగా యూ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున�
Show-Cause Notice: మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జయంత్ సిన్హాకు.. బీజేపీ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయిదో విడుత లోక్సభ ఎన్నికల్లో ఎంపీ జయంత్ సిన్హా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పార్టీ కార్యకలాపాల్లో, ఎ
ఎన్నికల సంఘం తీరును కలకత్తా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా మీడియాలో బీజేపీ ప్రకటనల ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఈసీ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చ
తాను మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా ఇప్పుడు, ఎప్పుడూ పనిచేయదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుక
చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులకు, బీజేపీ నేతలకు మధ్య 2008 తర్వాత 12 సమావేశాలు జరిగాయని, వాటి వివరాల్ని బయటపెట్టాలని కాంగ్రెస్ సోమవారం డిమాండ్ చేసింది.