Assam BJP | అస్సాం బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. మంత్రి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయనకు చెప్పాలంటూ సీఎంకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేశార�
Amit Shah | కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ (BJP) గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయంటూ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
PM Modi | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ఘాటుగా స్పందించారు.
బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే రైతు రుణమాఫీని అమలు చేయరా? అని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీని ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదన్న వార్తల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా వినియోగించే 41 ఔషధాలతోపాటు మధుమేహం, హృద్రో గ, కాలేయ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఆరు మంద
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించే రాష్ర్టాల్లో మొదటిది ఉత్తరప్రదేశ్. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో బీజేపీ మంచి ఫలితాలను అందుకుంది. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్సభ స్థానాలకు గానూ 2014 ఎన్నికల్లో 71 స్�
ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో భాగస్వామినవుతానని, అందులో కొనసాగుతానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇండియా కూటమికి కేంద్రంలో తాను బయట నుంచి మద్దతు ఇస్�
Loksabha Elections 2024 : దేశానికి స్వాతంత్రం లభించినప్పటి నుంచి ప్రజలను పేదలుగా కొనసాగిస్తూ వారిని ఓటు బ్యాంక్గా వాడుకునే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించిందని హరియాణ సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆరోప
Loksabha Elections 2024 : చత్తీస్ఘఢ్, రాజస్ధాన్ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణాలను మాఫీ చేశామని కానీ కాషాయ పాలకులు ఏం చేశారో ప్రజలు గమనించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధ�
Fire Breaks Out : దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్లోని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ దాదాపు రూ.12.50 లక్షల కోట్లుగా ఉన్నది. 2014-15 నుంచి 2018-19 మధ్యనున్న తొలి ఐదేండ్ల కాలంలో రూ.6,24,370 కో
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ జరపాలని ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత డిమాండ్ చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లోని పలు చోట్ల ఎంఐఎం నేతలు రిగ్గిం�
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి భారతీయ అస్థిరత సూచీ (ఇండియా వీఐఎక్స్) గుబులు పట్టుకున్నది. విపరీతంగా పెరిగిన ఈ సూచీ.. స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులకు నిదర్శనమని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రభు�
BJP | ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులువు కాదా?.. ఓడిపోయే వీలుందా?.. గతంతో పోల్చితే ఈసారి మోదీ సర్కారుకు మెజారిటీ బాగా తగ్గుతుందా?.. ఇండియా వీఐఎక్స్ (భారతీయ స్టాక్ మార్కెట్ల ఒడిదొ
PM Post | ‘బీజేపీలో అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోదీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు?’.. బెయిల్పై ఇటీవల విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ ప్రశ్న దేశీయ రాజకీ