బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది సాక్షిగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అహ్మద్పుర కాలనీలోని నేషనల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో �
ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పదేపదే మతపరమైన అంశాలను మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమవుతున్నదని ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ మానిటరింగ్ ఎలక్షన్స్ పేర్కొన్
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాదని, ఆ కూటమి 268 సీట్లు దాటవని ప్రముఖ సెఫాలజిస్ట్, సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశంలోని మీడియా, రాజకీయ విశ్లేష�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉందని సోమవారం కోల్కతాలో ఆయన పేర్కొన్న
Lok Sabha Elections | వీరతిలకం ఎవరి నుదుటన మెరుస్తుంది? గెలుపుమాల ఎవరి మెడను వరిస్తుంది? రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజల్లో ప్రారంభమైన ఆసక్తికర చర్చ ఇది. ఉదయం మందకొడిగా ప్రారంభ�
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రా ష్ట్రంలో బీజేపీ కొత్త శక్తిగా నిలువబోతున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నా రు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలు స్వ�
తెలంగాణ అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ ముప్పు రాబోతున్నదా? తెలంగాణ ప్రయోజనాలు కాటగలవనున్నాయా? తెలంగాణ సమాజం పదేండ్లుగా అనుభవించిన స్వీయ నిర్ణయాధికారం ప్రమాదంలో పడిందా? అంటే.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
ఐదు నెలల క్రితంతో పోల్చితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందా? స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. 150 రోజుల్లోనే మళ్లీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందా? ఇవాళ జ�
గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్షంగా అండగా నిలిచిన రాష్ర్టాల్లో జార్ఖండ్ ఒకటి. రెండుసార్లూ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వార్ వన్సైడ్ అన్నట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట�
తాను పేదవాడినని, అదానీ తనకు డబ్బులు ఇస్తే పార్లమెంటులో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడబోనని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వ�
Adhir Ranjan Chowdhury | కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదానీ, అంబానీ డబ్బులు పంపితే వారికి వ్యతిరేకంగా తాను మాట్లాడనని అన్నారు. కాంగ్రెస్ నేతలకు టెంపోల్లో డబ్బులు చేరా