లోక్సభ ఎన్నికల్లో ప్ర శ్నించే గొంతుకైన ఆర్ఎస్పీని గెలిపించుకుందామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తిలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, సంతబజార్, పీర్లగుట్
‘మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. కాదనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుకొస్తే క్లాక్టవర్ చౌరస్తాలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా’ అని బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీన�
దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10-12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల �
NOTA | కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ వేసిన ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి పోటీలో లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో ‘నోటా’తో బ
KCR | గోబెల్స్ అనేటోడు బతికి ఉంటే పాప వాడు సిగ్గుతో చనిపోతుండే.. అంత గోబెల్స్ ప్రచారం చేస్తది బీజేపీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ట్రాష్, గ్యాస్ తప్ప.. మోదీ చేసిందేమీ లేదు..
KCR | తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన�
దేండ్ల నిజం కేసీఆర్ పాలన, పదేండ్ల విషం బీజేపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన మధ్య పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో దేశంలో శాంతి లేదని విమర్శించారు. దేశ సంపదను కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎందుకు �
తనను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల కంటే తన మేనకోడలు నవ్వినందుకే ఎక్కవ బాధపడుతున్నట్టు బీజేపీ నాయకురాలు డీకే అరుణ వాపోయారు. తన తండ్రి నర్సిరెడ్డిని నాడు రేవంత్రెడ్డి మామ జైపాల్రెడ్డి ర
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతలుగా జరుగనున్న ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ‘స్థానికంగా ఎవరు గెలుస్తారనేది ముందుగా పోలీసులు పసిగడతా�
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చంద్రబాబు మనిషని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కడప జిల్లాల
‘తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మొదలు పెట్టింది. కేంద్రం ఇచ్చే నిధులను ఏటీఎంలా మార్చుకున్నది. గల్లీస్థాయిలో వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ను ఢిల్లీ నేతలకు పంపుతున్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐదు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్న వైనంపై ‘ది స్టేట్స్మెన్'లో ఆసక్తికర కథనం ప్రచురితమైంది. రాజకీయ రణక్షేత్రంలో బీఆర్ఎస్ పడిలేవడంతో లోక్సభ ఎన్ని�
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎంపీ నవనీత్కౌర్పై షాద్నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్కు ఓటు వేస్తే పాకిస్తాన
హోరాహోరీగా కొనసాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. శనివారం సాయంత్రం 5గంటలకు అభ్యర్థుల ఓట్ల వేట ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు ఇక మైకులను బంద్ చేసుకోవ�