లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల ప్రకటనపై విపక్ష పార్టీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, అవాంఛనీయమైనవని శుక్రవారం ప�
ఏ సంస్థలు చేపట్టినా సర్వేలన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకే అనుకూలంగా ఉన్నాయని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు.
సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ శుక్రవారం ఒక
బీఆర్ఎస్ ప్రభు త్వంలోనే క్రైస్తవులకు గుర్తింపు లభించిందని, లోక్సభ ఎన్నికల్లో క్రైస్తవులంతా బీఆర్ఎస్కు అండగా నిలుస్తారని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎం. సాల్మన్రాజు తెలిపార�
దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయితే సంతోషిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడి యా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు తిరగడానికి ఢిల్లీ కంటే హైదరాబాద్ దగ్గరవుతుందని వ్యాఖ్యా�
‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చ డం బీజేపీకి అలవాటు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది. కానీ, తెలంగాణలో మా ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీ తరంకాదు. ఇక్కడ ఆ పార్టీ ఆటలు సాగవు’ అని మంత్రి
బీజేపీ,కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో చిన్నకోడూరు మండలం ఆనంత్సాగర్
ఐదేండ్లు ఎంపీగా పదవి వెలగబెట్టి అభివృద్ధికి ఐదు రూపాయల నిధులు తీసుకురాని బండి సంజయ్కు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ఆక్షేపించారు. కరీంన�
సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ�
KCR | బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ కానే కాదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఎజెండాలో ఏనాడూ పేదల అవస్థలు, మాట
Dharmapuri Arvind | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తాలిబన్ల రాజ్యం వస్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన
KCR | బీజేపీ ఎజెండాలో పేదలు లేరు కానీ పెద్ద పెద్ద గద్దలు ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని క�
Mani Shankar Aiyar: పాకిస్థాన్ను గౌరవించాలని.. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నట్లు మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు చెందిన వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్తు చ�