KTR | భైంసాలో తనపై జరిగిన దాడి విషయంలో అభిమానులు ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తనకేమైనా జరిగిందేమోనని అభిమానులు ఫోన్లు చేస్తున్నారని తెలిపిన ఆయన.. ట్విట్టర్ (ఎక్
దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్న బీజేపీకి, ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య�
Loksabha Elections 2024 | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం బంధంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sandeshkhali row | పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీకి చెందిన ఇద్దరు మహిళలు యూటర్న్ తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై అత్యాచారం ఫిర్యాదును ఒక మహిళ, ఆమె అత్త వెనక్కి తీసుకున్నారు. బీజేపీకి చెందిన వ్యక్త
దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవా? పలు రాష్ర్టాల్లోనూ ప్రాంతీయ పార్టీలే కమలం పార్టీ దూకుడుకు కళ్లెం వేస్తున్నాయా?
వేటగాళ్ల వాగ్దానాలు, వంచకుల వలలు ఎప్పటిలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వంచితుల చుట్టూ మోహరించాయి. సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో వివక్షను దేశం నలుమూలలా వనంలా పెంచి పోషించిన రెండు జాతీయ పార్టీల అగ్రనేతల
ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరం చేయడం సాధ్యమయ్యే పనేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా సరైన వ్యూహాలతో ముందుకు పోవట్లేదని పేర్కొన్నా�
బీహార్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే 14 నియోజకవర్గాలకు పోలింగ్ ముగియగా మరో 26 స్థానాల్లో ఓటింగ్ జరుగాల్సి ఉన్నది.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు రాజకీయ సమీకరణాల్లో సరికొత్త మార్పునకు కారణం అవుతున్నదా? పార్టీ, అభ్యర్థి సమస్థాయిలో కీలకపాత్ర పోషించే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బ
‘ప్రధాని మోదీలైన్లోనే సీఎం రేవంత్రెడ్డి ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పీడించి ఆర్ఆర్ పన్నులను వసూలు చేస్తున్నదని, ఆ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్కు కప్ప�
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసిన బస్సు యాత్ర గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని అందించింది. కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ ఉమ్మడి జిల్లాను రెండు రోజులపాటు చుట్టేయడంతో శ్ర�
పదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆర్మూర్, నిజామాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్ప�