ఉద్యమం నుం చి పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని, ఉడు త బెదిరింపులకు భ యపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమైతాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. బుధవారం మండలంలోని మునిమో క్షం, వేపూర్, గొండ్యాల గ్రామాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో క
ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి ఆ ర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా గద్వాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో బు�
‘కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ గారడీలేనని, పరిపాలన అంటే పాన్డ బ్బా నడపడం కాదు.. ముందుచూపుతో ఆలోచిస్తూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఇచ్చిన హామీలను అమ లు చేస్తూ, అభివృద్ధిలో రాష్టాన్ని ముందుకు తీసుకెళ్లడ
తనను పార్లమెంట్కు పంపిస్తే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఈ ఎన్నికలు కేసీఆ ర్ నిజాయితీ పాలనకు, ఆరు నెలల కాంగ్రెస్ అబద్ధపు పాలనకు మధ్య జరుగుత
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రావణాసురుడు అని సొంత పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ను లంకలా ఏర్పాటుచేసుకొని దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రాంత ఆడబిడ్డనైన తన పట్ల సీఎం రేవంత్రెడ్డి ఇష్టానుసారంగా అభ్యంతరకరంగా మాట్లాడుతూ చులకన చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుక�
హిమాచల్ ప్రదేశ్ నుంచి చట్ట సభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నుంచి లోక్ సభకు ఎన్నికైన మహిళా ఎంపీలు గడచిన 72 ఏళ్లలో కేవలం ముగ్గురే! ప్రస్తుత ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే బరిల�
లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ జోస్యం చెప్పారు. ఏపీలోని విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప చేతలు మాత్రం లేవని సీఎంపై ధ్వజమెత్తారు. ఇద్దరు, మ�
Kishan Reddy | సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తూ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీప