Avinash Jolly | లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరో ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, అమృత్సర్ మాజీ మేయర్ అవినాష్ జోలి ఆప్కు గుడ్బై చెప్పారు. అనంతరం బీజేపీ నేతల సమక్�
KTR | ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సమాజం పక్షాన ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ పవిత్రమ
Stock markets | ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి.. దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. మూడు దశల్లో తగ్గిన ఓటింగ్ శాతాన్ని చూస్తే.. అధికార బీజేపీకి ఈసారి భారీగా సీట్లు తగ్గే అవక�
KTR | హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం (యుటీ) చేసి నగరాన్ని లూటీ చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని, దీన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వక�
Haryana Govt | లోక్సభ ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కష్టాల్లో పడింది. ఇంతకాలం బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఆరుగురు స్వతం�
అమలుకాని హామీలతో రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెం ట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత
బీజేపీ ప్రచార రథానికి ఉన్న చింపేసిన ఘటన నడికూడ మండలం వరికోల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసే వాహనం గ్రామానికి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానాల మధుకర్ అడ్డుకున్నాడు.
బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన శాసనసభ తొలి స్పీక�
సంఘ్ పరివారం వారు సృష్టిస్తున్న మెసేజ్లను క్రాస్ చెక్ చేసుకోకుండా ఫార్వార్డ్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇటువంటి మెసేజ్లు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ మెసేజ్�
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బీజేపీకి ఎదురుగాలి వీచినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడోదఫాలో భాగంగా మంగళవారం జరిగిన పోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గడమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు
అమలుకాని హామీలిచ్చి, అబద్ధపు ప్రచారాలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు.
Nayab Singh Saini | తన ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించినా ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ వ్యాఖ్యానించారు.
Haryana BJP Govt Crisis | హర్యానాలో రాజకీయ సంక్షోభం తీవ్రమైంది. బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.