Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడానికి గల కారణాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind
కాంగ్రెస్ పార్టీయే తనకు మోసం చేసిందని ఆ పార్టీ సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ (Nilesh Kumbhani) చెప్పారు. తాను పార్టీకి ధోఖా చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు చెయ్యిచ్చిందని ఆగ్రహం వ్యక్తం
లోక్సభ నాలుగో దశ ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. యూపీలో 13 సీట్లకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో అవధ్, బుందేల్ఖండ్ రీజియన్లలో గెలుచుకొన్న ఈ అన్ని స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడం అ�
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ సర్కారు ఇచ్చింది శూన్యమనే చెప్పవచ్చు. తెలంగాణకు తొమ్మిదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు మంజూరు చేసిన కేంద్రం.. ఖర్చు చేసింది మాత్రం రూ.20 వేల కోట్ల�
‘లోపల ఆలింగనాలు.. బయట ‘నట’యుద్ధాలు అన్నట్టుగా కాంగ్రెస్, బీజేపీ వైఖరి బయపడింది. ‘కుండ పగిలితే పగిలింది. కానీ, కుక్క సంగతి తెలిసింది’ అనే రీతిలో రెండు పార్టీలు భవిష్యత్తులో రాష్ర్టాన్ని మోసగించే విషయంలో �
“రాష్ట్రంలో చాలా చక్కగా నడుస్తున్న అనేక మంచి కార్యాక్రమాలను కాంగ్రెస్ దారుణంగా దెబ్బతీసింది. అతి తెలివి, అనవసరమైన భేషజానికి పోయి వారి కాళ్లు వాళ్లే విరగ్గొట్టుకున్నరు. నష్టపోయింది వాళ్లే. ఇతరులు ఎవరూ �
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్, బీజేపీ సాగిస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని తేలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే ఈ రెండు జాతీయ పార్టీలు రాష్ట
లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. 200 సీట్లు కూడా దాటవనే విశ్లేషణలు వినిపిస్తున్
తమకు రిజర్వేషన్లు నిరాకరించడమే కాక, దాని కోసం ఆందోళన చేస్తున్న వారిని కేసులు, అరెస్టులతో వేధిస్తున్న మహారాష్ట్రలోని మహాయుత్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో మరాఠా సామాజిక వర్గం తగిన విధంగా బుద్ధి చెబుతుందన
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న చంపాపేట లక్ష్మిగార్డెన్లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్ది �
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడికి లేఖ రాసిన ఆ పార్టీ నేత, న్యాయవాది జీ దేవరాజె గౌడను కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తనన
ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకొని, బీజేపీలో చేరిన అక్షయ్ బామ్కు గట్టి షాక్ తగిలింది. 17 ఏండ్ల క్రితం నాటి ఓ హత్యాయత్నం కేసులో అక్షయ్తోప�
ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల రాజీనామా, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకునే అంశాలపై మే నెలాఖరు లేదా జూన్ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకుంటానని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కుల్దీప్ సిం�
రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి శ�