KTR | లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీయే, ఇండియా కూటములు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ప్ర�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలు తమకు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాల్లో తలమునకలయ్యాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదా? సెఫాలజిస్ట్లు, ఆర్థిక నిపుణుల నుంచి సామాన్య ప్రజల వరకూ అందరిలోనూ ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తున్నది.
లోక్సభ ఎన్నికల పర్వం ముగిసింది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే, పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి ప్రయోజనకరం అన్నది ఇప్పుడు ఉభయ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో 68.10 శాతం పోలింగ్
ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల సీఎంలతోపాటు ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన�
నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 2018 ఎన్నికల్లో 62.33 శాతం పో లింగ్ జరగగా.. ఈసారి 7 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ పరిధిలో నాగర్కర్నూ ల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గ
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తాను చేస్తున్న పోరాటంలో తన అంకుల్ జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ‘పూర్తి మద్దతు’ ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మధుబని
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 74.63 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం జహీరాబాద్ పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 12,25,049 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస�
Kangana Ranaut | హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ కథా నాయిక కంగనా రనౌత్.. తనకు రూ.90 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే ప�
KTR | కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఈ రెండు పార్టీల వైఖరి ఉందని
KTR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
2024 సార్వత్రిక ఎన్నికలను పరిశీలించేందుకు భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, రష్యా, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, నమీబియా తదితర 23 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు దేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎల�
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది సాక్షిగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అహ్మద్పుర కాలనీలోని నేషనల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో �