రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన
హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. మొత్తం 10 సీట్లలో మూడింటిలో విజయం సాధించగా, రెండింటిలో పూర్తి ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 10 సీట్లను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడ�
గత ఎన్నికలలో పోలిస్తే జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ హవా స్వల్పంగా తగ్గింది. మొత్తం 14 స్థానాల్లో బీజేపీ 8, దాని మిత్రపక్షం ఏజేఎస్యు ఒక స్థానంలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు, దాని మిత్రపక్షం జేఎంఎం మూడు స
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. ఎనిమిది సీట్లల�
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసింది. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఫలితం వెలువడడంతో ఉత్కంఠకు తెరపడింది. చేవెళ్ల లోక్సభ బరిలో 43 మంది నిలవగా.. 16,57,107 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు.
లోక్సభ 18వ ఎన్నికల్లో కేంద్రంలో పాలక కూటమికి నాయకత్వం వహించే బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమికి మొత్తం 543 సీట్లకుగాను 400 దాటిపోతాయని చివరి దశ పోలింగ్ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా
లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగు లు బీజేపీకే జై కొట్టారు. రాష్ట్రంలో 2.15 లక్షల పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ఓట్లు పోలయ్యాయి. వీటిని పరిశీలిస్తే.. అత్యధిక స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బీజేపీ అభ
భారతీయ జనతా పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో రెండు లక్ష్యాలతో బరిలోకి దిగింది. సొంతంగా 370 సీట్లు సాధించాలని, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ రెండింటికీ భారీ దూరంలో నిలిచిపోయి�
మెదక్ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది.
లోక్సభ ఎన్నికల్లో భారతీయ ఓటరు ఇచ్చిన తీర్పు చాలా రకాలుగా చరిత్రాత్మకమైంది. ‘చార్ సౌ పార్' అంటూ లేని బలాన్ని ఊహించుకొని ఊదరగొట్టిన బీజేపీని ఈ ఎన్నికలు ఖంగుతినిపించాయి.