లోక్సభ ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.
కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి ఆప్ ఒక సవాల్గా మారిందని, అందుకే తమ పార్టీని అణచివేసేందుకు, ఆప్ అగ్రనేతలను �
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అనంత్నాగ్, షోపియాన్లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు.
BJP - RSS | బీజేపీ, ఆరెస్సెస్ సంబంధాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్పై ఆధారపడే స్థాయి నుంచి సొంతంగా తన వ్యవహారాలను తానే చక్కబెట్టుకొనే స్థాయికి బీజేపీ చేరుకొన్నదని వ�
మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా మరొక గొప్పమాట సెలవిచ్చారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ ఎన్నికల సభలో 17వ తేదీన ప్రసంగిస్తూ, ఒకవేళ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల ఇండియా కూటమి అధికారానికి వచ�
ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయడంలో బీజేపీని మించిన పార్టీ లేదు. అందుకే ఆ పార్టీకి వాట్సాప్ యూనివర్సిటీ అనే ట్యాగ్లైన్ కూడా జతయింది. దేశంలో జరుగుతున్న ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో�
వివాదాలు, కేసులతో ఆప్ను అణగదొక్కలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే..వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. ఆదివా�
హర్యానాలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీకి జై కొట్టారు. 2014లో రాష్ట్రంలోని 10 స్థానాల్లో బీజేపీ ఏడు గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ)
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నదని, వాటిని అమలు చేయడం చేతగాకే స్థానిక సంస్థల ఎన్నికలను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
బెంగాల్ సీఎం మమతపై హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ లోక్సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీ శుక్రవారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.