ఢిల్లీ మద్యం పాలసీ కేసు పూర్తిగా ఫేక్ అనే విషయాన్ని ప్రధాని మోదీనే అంగీకరించారని, ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన వాళ్లు త్వరలో బయటకు వస్తారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. యూటీ చేస్తే మన హైదరాబాద్ మనకు దక్కదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేని తెలంగాణ.. తల ల�
Lok Sabha Elections | దేశంలోనే ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమరం దాదాపుగా తుది అంకానికి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు విడతల్లో 53 స్థానాలకు పోలింగ్ ముగియగా మరో 27 స్థానాలకు ఆరు, ఏడో దశల�
ఈ నెల 20న జరిగిన లోక్సభ ఐదో విడత ఎన్నికలలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలిపింది.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్లోని స్పెషల్
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క జాబ్ నోటిఫికేషన్ రాలేదని హరీశ్రావు అన్నారు. మెగా డీఎస్సీ లేదని.. మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన రిక్రూట్మెంట
Maheshwar Reddy | మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ నడుస్తోందని ఇటీవల ఆరోపించిన ఆయన.. దీనిపై ఉత్�
OBC certificates | బెంగాల్లోని మమత సర్కారుకు కలకత్తా హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ ప్రభుత్వం 2010 తర్వాత జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు బుధవారం రద్దు చేసింది.
లోక్సభ ఎన్నికల ప్రచార సభలలో అటు అధికారంలోని బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత ర�
హర్యానాలోని వాళ్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి యమునా నది నీటి సరఫరాను బంద్ చేసి బీజేపీ ‘కొత్త కుట్ర’కు తెర లేపింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందు�
PoK | దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదువిడుతల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయా పార్టీలు ముమ్మరం చేశాయి.
Election body | లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేసే ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Kishan Reddy | హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేవుళ్లపై ఒట్ల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పంగనామం పెట్టిందని విమర్శించారు. క్వింటాల్క