Uttarpradesh | బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం
Karnataka congress | కర్ణాటకలో అధికార కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకోగా.. హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ మిత్
Ram Mandhir | భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అయోధ్య రామయ్య కరుణించలేదు. దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణ�
Naveen patnaik | ఒడిశాలో దాదాపు 24 ఏండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయించిన రాష్ట్ర సీఎం, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శి
King makers | సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఆ ఇద్దరు నేతలను ఎవరూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో వారు దేశ రాజకీయాలను శాసిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఏకంగా దేశాన్ని ఏలే ప్రధానిని నిర్ణయించే కింగ్మేకర్లుగా అవతరిస్తార�
Vinod Kumar | మంత్రి పదవిలో ఉన్న పొన్నం ప్రభాకర్ హూందాగా వ్యవహరించాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం స�
ఛత్తీస్గఢ్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 11 లోక్సభ సీట్లలో 10 స్థానాల్లో విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ తొమ్మిదింటిలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెం�
నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ వరుసగా రెండోసారి గెలుపొందింది. జహీరాబాద్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల ముందర బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు ఓటర్లు షాక్
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు గెలుపోటములు సర్వసాధారణమని కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని సూచించారు. గడిచిన
సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకోసం ప్రధాని మోదీ ఇప్పుడు టీ�
వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధా�
‘నేను ఈ జిల్లా బిడ్డను.. నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది.. బీజేపీ, బీఆర్ఎస్ను తొక్కి పార్లమెంట్కు వెళ్తాం..’ అంటూ శపథం చేసిన సీఎంకు పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం స్వయ�
ప్రధానమంత్రి మోదీకి వారణాసి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 2014లో 3.71 లక్షలు, 2019లో 4.79 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన మోదీకి ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 1.52 లక్షల మెజారిటీ మాత్రమే ఆయన దక్కించుక�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో లెక్కింపు�