బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని, తన తండ్రి ఇంటిని రోడ్డు వెడల్పు కోసం ఈ నెల 28న కూల్చేందుకు జేసీబీతో సిద్ధ్దంగా ఉంటానని టీఆర్ఎస్ �
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదే�
అధికారులు, వ్యాపారులను బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు సూచించారు.
టీఆర్ఎస్ నేతను మాట్లాడుకుందామని పిలిచిన బీజేపీ నేత కత్తితో దాడికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇస్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూనల్లకుం
భోపాల్: పేరు చెప్పనందుకు, ఆధార్ కార్డు చూపనందుకు ఒక వ్యక్తిని బీజేపీ నేత విచక్షణ రహితంగా కొట్టాడు. అదృశ్యమైన ఆ వృద్ధుడు శవమై కనిపించాడు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రత్లాం సర్సి
ఆయన దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన నేత. ఓ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బాధ్యతగల పదవిలో ఉండి కూడా ఓ దళిత మహిళా ఎస్సై పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు.
ఆదిలాబాద్ : మహిళా ఎస్ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లాలోని జైనథ్ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వ
రానున్న రోజుల్లో కాలేజీల్లోనే కాకుండా బహిరంగ ప్రాంతాల్లో కూడా హిజాబ్ధారణపై నిషేధం విధించే అవకాశమున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్పాల్ సువర్ణ అన్నారు. పబ్లిక్ ప్లేస్లలో హిజాబ్పై
Jeetu Choudhary | దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. రాజధానిలో మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత జీతు చౌదరిని ( Jeetu Choudhary) దుండగులు తుపాకీతో కాల్చి వేశారు.