సొనాలీ ఫోగట్ మృతి కేసులో కొత్త కోణం పనాజీ, ఆగస్టు 26: హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. హత్యగా భావిస్�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను మంగళ్హాట్ పోలీసులు నాంపల్లికోర్టులో మంగళవారం సాయంత్రం హాజరుపరిచారు. నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు రాజాసింగ్ను హాజరు�
పనాజీ: హర్యానాకు చెందిన బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ కన్నమూశారు. గోవా టూర్లో ఉన్న ఆమెకు తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. బిగ్ బాస్ 14లో ఆమె చివరిసారి కనిపించారు. వైల్డ్క�
రోడ్డు ప్రమాదంలో మాజీ శాసనమండలి చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్ గాయపడ్డారు. శనివారం తిరంగా యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. ఇంటికి వెళ్తుండగా, బైక్ స్కిడ్ అయ్యింది
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నార�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ సీనియర్ నాయకుడు పొన్నం శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి కల్యాణలక్ష్మి చెక్కు మంజూరైంది. ఇటీవల శ్రీనివాస్గౌడ్ కూతురు వివాహం కాగా.. కల్యాణ ల�
సిరిసిల్ల రూరల్,జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ నేత పొన్నం శ్రీ�
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న బెర్నార్డ్ను ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశ
కర్ణాటకలో ఎస్సై నియామకాల్లో భారీ కుంభకోణం బీజేపీ నేత దివ్య హగరాగి నిర్వాకం వెలుగులోకి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల చొప్పున వసూలు స్కూల్ సిబ్బందితో ఓఎంఆర్ షీట్స్ నింపించిన వైనం సీఐడీ విచారణలో నిగ్�
భూ కబ్జాలు, ఫోర్జరీలకు మారు పేరు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అని టీఆర్ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి అన్నా�
ముంబై: సూపర్ థ్రిల్లర్ను తలపించిన మహారాష్ట్ర రాజకీయాలు ఇవాళ కొత్త ట్విస్ట్తో మరింత రసవత్తరంగా మారాయి. ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ఆ రాష్ట్ర సీఎంగ
బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభు త్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నదని బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర నాయకుడు లాదులాల్ పిటాలియా కొనియాడారు. రాజస్థాన్ న�
కేంద్రం నుంచి పైసా తేవడం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.