ఆయన దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన నేత. ఓ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బాధ్యతగల పదవిలో ఉండి కూడా ఓ దళిత మహిళా ఎస్సై పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు.
ఆదిలాబాద్ : మహిళా ఎస్ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లాలోని జైనథ్ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వ
రానున్న రోజుల్లో కాలేజీల్లోనే కాకుండా బహిరంగ ప్రాంతాల్లో కూడా హిజాబ్ధారణపై నిషేధం విధించే అవకాశమున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్పాల్ సువర్ణ అన్నారు. పబ్లిక్ ప్లేస్లలో హిజాబ్పై
Jeetu Choudhary | దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. రాజధానిలో మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత జీతు చౌదరిని ( Jeetu Choudhary) దుండగులు తుపాకీతో కాల్చి వేశారు.
అమరావతి : ఏపీలో జగన్ పాలన అంతా రివర్స్ పరిపాలన కొనసాగుతుందని బీజేపీ ఏపీశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకా�
Mask | దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ముఖ్యంగా ఇక్కడ ఒమిక్రాన్ కేసులు కూడా బాగా వెలుగు చూశాయి. ఇప్పటికీ బెంగళూరు వంటి ప్రాంతాల్లో ప్రతిరోజూ వేలల్లో
మరో ముగ్గురు కూడా కారణమే.. ఇంటికి వచ్చి చంపుతామంటూ బెదిరించారు సెల్ఫీ వీడియోలో వ్యాపారి పప్పుల సురేశ్ నిజామాబాద్ క్రైం, జనవరి 10: ఓ బీజేపీ నేత వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ నిజామాబాద్కు చెంది
Khushbu: దేశంలో కరోనా విస్తృతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారం రోజులుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. దాంతో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
బంజారాహిల్స్ : పాతకక్షల కారణంగా వ్యక్తిపై దాడికి పాల్పడిన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సోదరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల
ఎంపీ అర్వింద్ ఎదుటే నిలదీసిన మహిళ న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమన్న బాధితురాలు మెట్పల్లి, నవంబర్ 22: పార్టీ అండతో బీజేపీ నాయకుడు తమను మోసగించాడని ఆ పార్టీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎదు