అమరావతి : ఏపీలో జగన్ పాలన అంతా రివర్స్ పరిపాలన కొనసాగుతుందని బీజేపీ ఏపీశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకా�
Mask | దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ముఖ్యంగా ఇక్కడ ఒమిక్రాన్ కేసులు కూడా బాగా వెలుగు చూశాయి. ఇప్పటికీ బెంగళూరు వంటి ప్రాంతాల్లో ప్రతిరోజూ వేలల్లో
మరో ముగ్గురు కూడా కారణమే.. ఇంటికి వచ్చి చంపుతామంటూ బెదిరించారు సెల్ఫీ వీడియోలో వ్యాపారి పప్పుల సురేశ్ నిజామాబాద్ క్రైం, జనవరి 10: ఓ బీజేపీ నేత వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ నిజామాబాద్కు చెంది
Khushbu: దేశంలో కరోనా విస్తృతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారం రోజులుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. దాంతో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
బంజారాహిల్స్ : పాతకక్షల కారణంగా వ్యక్తిపై దాడికి పాల్పడిన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సోదరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల
ఎంపీ అర్వింద్ ఎదుటే నిలదీసిన మహిళ న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమన్న బాధితురాలు మెట్పల్లి, నవంబర్ 22: పార్టీ అండతో బీజేపీ నాయకుడు తమను మోసగించాడని ఆ పార్టీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎదు
అమరావాతి : అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మంత్రి పెద్దిరెడ్డి రైతులపై వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మూడు రాజధానుల చట్టం రద్
మేవాత్ ‘మినీ పాకిస్తాన్’.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు | రాజస్థాన్ శాసనసభలో బుధవారం బీజేపీ నేత మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతాన్ని ‘మినీ పాకిస్తాన్’ అంట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లతోపాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, నీట మునిగిన భజనపుర ప్రాంతం రోడ్డుపై బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర�