మేవాత్ ‘మినీ పాకిస్తాన్’.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు | రాజస్థాన్ శాసనసభలో బుధవారం బీజేపీ నేత మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతాన్ని ‘మినీ పాకిస్తాన్’ అంట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లతోపాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, నీట మునిగిన భజనపుర ప్రాంతం రోడ్డుపై బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర�
Pankaja Munde: బీజేపీలో తాను జాతీయ స్థాయి నాయకురాలినని, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు నాయకులని
కోల్కతా : బాలీవుడ్ హీరో, బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని ఇవాళ కోల్కతా పోలీసులు విచారించారు. ఇటీవల వివాదాస్పద ప్రసంగం చేసిన కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. ఇవాళ హీరో మిథున్ చక్రవర్తి 71వ పుట్ట�
అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
న్యూఢిల్లీ: హిందువుల మనోభావాలను ఇన్స్టాగ్రామ్ దెబ్బతీస్తున్నట్లు ఢిల్లీకి చెందిన బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. జిఫ్ ఫార్మాట్లో శివుడిని అనుచిత రీతిలో ఆ యాప్ చిత్రీకరించినట్లు మనీష్ సింగ్ ఆరో�
హర్యానా మాజీ మంత్రి కన్నుమూత | హర్యానా మాజీ మంత్రి, ప్రముఖ బీజేపీ నాయకురాలు కమలా వర్మ (93) కన్నుమూశారు. కరోనా బారినపడి కోలుకున్న అనంతరం.. ఆమె మ్యూకోమైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడ్డారు.
కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూత | బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చమన్ లాల్ గుప్తా (87) మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 292 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగ్గా.. టీఎ