బంజారాహిల్స్ : పాతకక్షల కారణంగా వ్యక్తిపై దాడికి పాల్పడిన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సోదరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల
ఎంపీ అర్వింద్ ఎదుటే నిలదీసిన మహిళ న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమన్న బాధితురాలు మెట్పల్లి, నవంబర్ 22: పార్టీ అండతో బీజేపీ నాయకుడు తమను మోసగించాడని ఆ పార్టీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎదు
అమరావాతి : అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మంత్రి పెద్దిరెడ్డి రైతులపై వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మూడు రాజధానుల చట్టం రద్
మేవాత్ ‘మినీ పాకిస్తాన్’.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు | రాజస్థాన్ శాసనసభలో బుధవారం బీజేపీ నేత మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతాన్ని ‘మినీ పాకిస్తాన్’ అంట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లతోపాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, నీట మునిగిన భజనపుర ప్రాంతం రోడ్డుపై బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర�
Pankaja Munde: బీజేపీలో తాను జాతీయ స్థాయి నాయకురాలినని, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు నాయకులని
కోల్కతా : బాలీవుడ్ హీరో, బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని ఇవాళ కోల్కతా పోలీసులు విచారించారు. ఇటీవల వివాదాస్పద ప్రసంగం చేసిన కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. ఇవాళ హీరో మిథున్ చక్రవర్తి 71వ పుట్ట�
అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.