ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ (ఇంటర్లొక్యూటరీ అప్లికేషన్-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీ
ఢిల్లీ బీజేపీ పెద్దలకు బానిస పనులు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇచ్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల
‘మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం, ఘర్షణ వాతావరణంతో లబ్ధి పొందాలన్న వ్యూహాలు దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయవు. అందుకే దక్షిణాది నుంచి ప్రజాకర్షణ కలిగిన, బలమైన, యువ నేతలను తయారు చేయలేకపోతున్నాం
మునుగోడు ఎన్నికలో సానుభూతి కోసం బీజేపీ అనేక నాటకాలు ఆడిందని టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ విమర్శించారు. పోలింగ్నాడు జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్
సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసానికి పాల్పడుతున్న చానల్ చైర్మన్ సహా నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 76లో భారత్ టుడే పేర
అది గమనించిన టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం శ్రేణులు, గ్రామస్థులు మండిపడ్డారు. ‘నిన్నటి వరకు ఎవరి పాట పాడినవ్.. ఇప్పుడెవరి పాట పాడుతున్నవ్.. బిడ్డా ఖబడ్దార్' అంటూ ఒక్కసారిగా మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బూ�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు కూడా నియోజకవర్గ పరిధిలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక
పీహెచ్డీకి రిజిస్ట్రేషన్ చేసుకొన్న ఏడాదికే బీజేపీ నేత కొడుకుకు డాక్టరేట్ పట్టా అందజేయటంపై వివాదం రేగింది. మహారాష్ట్ర బీజేపీ నేత కిరిట్ సోమయ్య కొడుకు నీల్ సోమయ్య 2021 జూన్లో యూనివర్సిటీ ఆఫ్ ముంబైల�
Himayat sagar | హిమాయత్సాగర్ (Himayat sagar) సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున హిమాయత్సాగర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా
మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం గట్టుప్పల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముత్తయ్యకు గులాబీ కండువా కప్�