‘జేపీ నడ్డా నోరు అదుపులో పెట్టుకో. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి నీ సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేని నీవు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నవ్. అక్కడి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రాలే�
Attempt to murder case | హత్యాయత్నం కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ మాజీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తొమ్మిదేండ్ల నాటి
ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ (ఇంటర్లొక్యూటరీ అప్లికేషన్-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీ
ఢిల్లీ బీజేపీ పెద్దలకు బానిస పనులు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇచ్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల
‘మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం, ఘర్షణ వాతావరణంతో లబ్ధి పొందాలన్న వ్యూహాలు దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయవు. అందుకే దక్షిణాది నుంచి ప్రజాకర్షణ కలిగిన, బలమైన, యువ నేతలను తయారు చేయలేకపోతున్నాం
మునుగోడు ఎన్నికలో సానుభూతి కోసం బీజేపీ అనేక నాటకాలు ఆడిందని టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ విమర్శించారు. పోలింగ్నాడు జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్
సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసానికి పాల్పడుతున్న చానల్ చైర్మన్ సహా నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 76లో భారత్ టుడే పేర
అది గమనించిన టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం శ్రేణులు, గ్రామస్థులు మండిపడ్డారు. ‘నిన్నటి వరకు ఎవరి పాట పాడినవ్.. ఇప్పుడెవరి పాట పాడుతున్నవ్.. బిడ్డా ఖబడ్దార్' అంటూ ఒక్కసారిగా మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బూ�